Security concerns during Pawan Kalyan’s Rajolu tour as unknown man approaches Deputy CM

పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుమానాస్పద వ్యక్తి  

Pawan Kalyan Rajolu tour security: రాజోలు నియోజకవర్గంలో 26వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అనుమానాస్పద పరిస్థితి చోటుచేసుకుంది. పర్యటన మొత్తం వ్యవధిలో ఒక అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి అసాధారణంగా సమీపంలో సంచరించినట్లు సమాచారం. శంకరగుప్తం ప్రాంతంలో డ్రెయిన్ సమస్యల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న సమయంలోనూ, తరువాత అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలోనూ అతను ఉప ముఖ్యమంత్రికి దగ్గరగా కనిపించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ALSO…

Read More
Police controlling tension during Pawan Kalyan’s visit at Madhurapudi Airport

పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత – మధురపూడి ఎయిర్‌పోర్టులో వర్గాల మధ్య వాగ్వాదం 

తూర్పుగోదావరి జిల్లా మధురపూడి ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికేందుకు కూటమి నేతలు భారీ సంఖ్యలో అక్కడికి రావడంతో. ALSO READ:Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల ఈ సమయంలో పెందుర్తి వర్గానికి చెందిన నేతలను ఎయిర్‌పోర్టు లోనికి అనుమతించగా, బొడ్డు వర్గానికి చెందిన నాయకులను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. తమను ఎయిర్‌పోర్టు ప్రవేశం వద్ద ఆపడం అన్యాయం…

Read More
Amalapuram police rescue missing fifth-grade girl near Gannavaram village

అమలాపురం బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

అమలాపురం బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు.అమలాపురం పట్టణంలో మిస్సింగ్ అయిన ఐదవ తరగతి బాలిక ఆచూకీ లభ్యమైంది. నిన్న సాయంత్రం పాపను మేనమామ వరసకు చెందిన వ్యక్తి తీసుకెళ్లిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు వెంటనే శోధనా చర్యలు ప్రారంభించారు. రాత్రంతా జరిగిన ముమ్మర గాలింపు చర్యల అనంతరం ఈరోజు ఉదయం  పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం  వద్ద బాలికను పోలీసులు కనుగొన్నారు.ALSO READ:బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఓటు హక్కు వినియోగం…

Read More
అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు శ్రీదేవి

అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు – హృదయాన్ని కదిలించిన సంఘటన

చెయ్యేరు గున్నేపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి జీవితంలో విషాదాలు వరసగా వచ్చాయి. భర్తను కోల్పోయిన కొద్దికాలానికే ఆమె కుమారుడు కూడా మరణించడంతో కుటుంబ భారమంతా ఆమెపై, ఆమె కోడలు శ్రీదేవిపై పడ్డది. వికలాంగురాలైన అత్త ఆదిలక్ష్మిని అండగా నిలబెట్టి, శ్రీదేవి తన పిల్లల సంరక్షణతో పాటు కుటుంబాన్ని ధైర్యంగా నెట్టుకొచ్చింది.మగతోడు లేకుండా కుటుంబాన్ని నడిపిన శ్రీదేవి, నవంబర్ 2న అత్త ఆదిలక్ష్మి ఆకస్మిక మరణంతో తీవ్రంగా కుంగిపోయింది. అయినప్పటికీ తాను తల్లిలా భావించిన అత్తకు తలకొరివి పెట్టి…

Read More

ఏపీలో గోదావరి, కృష్ణా నదుల వరద ఉద్ధృతి: ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు అప్రమత్తం

ఏపీ రాష్ట్రంలో ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. వరద ప్రవాహం పెరుగుతూ ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరాయని అధికారులు వెల్లడించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. గోదావరి నది భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీలో ప్రస్తుతం 9.88 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, అదే స్థాయిలో ఔట్ ఫ్లో…

Read More
Huge seizure of abortion kits and Viagra tablets from a medical rep's house in Kalavacharla; officials seized and launched further investigation.

కలవచర్లలో అబార్షన్, వయాగ్రా ట్యాబ్లెట్లు పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని కలవచర్ల గ్రామంలో ఓ మెడికల్ రిప్రజెంటివ్ అక్రమంగా నిల్వ చేసిన నిషిద్ధ ఔషధాలు అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఔషధ నియంత్రణ అధికారి కళ్యాణి ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కలవచర్లలోని మెడికల్ రిప్రజెంటివ్ విష్ణుమూర్తి నివాసంలో తనిఖీ నిర్వహించగా, అధిక సంఖ్యలో అబార్షన్ కిట్లు, వయాగ్రా టాబ్లెట్లు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఉద్దేశపూర్వకంగా అమ్మకానికి సిద్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ…

Read More
MLA Ramakrishna Reddy inspects dilapidated Konkuduru bridge; CM Chandrababu intervenes to revive development with sanctioned funds.

కొంకుదురు వంతెనపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పర్యటన

కొంకుదురు వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యేతూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో ఉన్న కాలువపై వంతెనను స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలించి, తదితర చర్యలపై చర్చించారు. గత ప్రభుత్వంపై విమర్శలుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో కాలువలు, వంతెనలు, రోడ్లు అన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. కొంకుదురు వంతెన శిథిలావస్థకు రావడంతో 2014–2019 టీడీపీ పాలనలో వంతెన నిర్మాణానికి రెండు కోట్ల…

Read More