Huge seizure of abortion kits and Viagra tablets from a medical rep's house in Kalavacharla; officials seized and launched further investigation.

కలవచర్లలో అబార్షన్, వయాగ్రా ట్యాబ్లెట్లు పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని కలవచర్ల గ్రామంలో ఓ మెడికల్ రిప్రజెంటివ్ అక్రమంగా నిల్వ చేసిన నిషిద్ధ ఔషధాలు అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఔషధ నియంత్రణ అధికారి కళ్యాణి ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కలవచర్లలోని మెడికల్ రిప్రజెంటివ్ విష్ణుమూర్తి నివాసంలో తనిఖీ నిర్వహించగా, అధిక సంఖ్యలో అబార్షన్ కిట్లు, వయాగ్రా టాబ్లెట్లు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఉద్దేశపూర్వకంగా అమ్మకానికి సిద్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ…

Read More
MLA Ramakrishna Reddy inspects dilapidated Konkuduru bridge; CM Chandrababu intervenes to revive development with sanctioned funds.

కొంకుదురు వంతెనపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పర్యటన

కొంకుదురు వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యేతూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో ఉన్న కాలువపై వంతెనను స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలించి, తదితర చర్యలపై చర్చించారు. గత ప్రభుత్వంపై విమర్శలుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో కాలువలు, వంతెనలు, రోడ్లు అన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. కొంకుదురు వంతెన శిథిలావస్థకు రావడంతో 2014–2019 టీడీపీ పాలనలో వంతెన నిర్మాణానికి రెండు కోట్ల…

Read More
Rajanagaram police seized 150 kg of ganja and arrested five people. A car, auto, and mobile phones were confiscated.

రాజానగరం పోలీసులు 150 కేజీల గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలోని కొంతమూరు అండర్ బ్రిడ్జి వద్ద రాజానగరం పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో వాహన తనిఖీలు నిర్వహించగా, 150 కేజీల గంజాయితోswift dezire కారు, ఒక ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారుల ప్రకారం, సదరు నిందితులు AOB ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కారులో మొత్తం 75 ప్యాకెట్లు,…

Read More
The reinstallation festival of Kuteshwara Swamy Temple in Kuthukuluru is being held grandly by the villagers.

కుతుకులూరులో కూటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ ఘనంగా

అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత కూటేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శివాలయ పునః నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. గ్రామ ప్రజల సహకారంతో మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ యలమంచిలి కృష్ణమూర్తి శివాచార్య ఆధ్వర్యంలో, వేద పండితుల నడిపాణిలో ఐదవ రోజు పూజలు కన్నుల పండుగగా జరిగాయి. గవ్యాంతపూజ, యంత్ర మంత్ర జపాలు, గోపూజ, ధాన్యాదివాస బింబ ఉద్వాసన, ఉదకశాంతి,…

Read More
Five youths went missing during Maha Shivaratri bath in Godavari. Rescue teams launched a search operation, recovering one body so far.

గోదావరిలో మహాశివరాత్రి నదీస్నానం విషాదం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున నదీస్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని తాడిపూడి వద్ద విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో నదీస్నానానికి దిగిన ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, ఎంత ప్రయత్నించినా యువకుల ఆచూకీ తెలియలేదు. ఘటనాస్థలంలో భక్తుల ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో గజ ఈతగాళ్లు చేపట్టిన గాలింపు చర్యల్లో…

Read More
In Antarvedi, 4000 women devotees grandly recited Lalita Sahasranama. MLA Deva Vara Prasad attended as the chief guest.

అంతర్వేదిలో 4000 మంది మహిళలతో లలితా సహస్రనామం

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ కళ్యాణ ప్రాంగణంలో గోదావరి జిల్లాల 4000 మంది మహిళా భక్తులు లలితా సహస్రనామ పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహాయజ్ఞం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ హాజరయ్యారు. భక్తుల ఉత్సాహాన్ని అభినందించిన ఆయన, లలితా సహస్రనామం పారాయణం మహిళల్లో…

Read More
A deadly virus is killing thousands of chickens in West Godavari. Farmers are facing heavy losses as the disease spreads rapidly without clear symptoms.

పశ్చిమగోదావరిలో కోళ్లను కాటేస్తున్న అంతుచిక్కని వైరస్

పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారేసరికి చనిపోతున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం పెంచిన కోళ్లు ఈ వైరస్ బారిన పడడంతో పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరి జిల్లాను భయపెట్టింది. అప్పట్లో కోళ్ల మరణాల కారణంగా మార్కెట్‌లో అమ్మకాలు…

Read More