ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ రెండో టెస్టులో ప్యాట్ కమ్మిన్స్ అద్భుత క్యాచ్

ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ రెండో టెస్టులో ప్యాట్ కమ్మిన్స్ అద్భుత క్యాచ్

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అదిరిపోయే క్యాచ్‌తో మెరిశాడు.విండీస్ బ్యాటర్ కేసీ కార్టీ బ్యాట్‌కు తాకిన బంతిని, కమ్మిన్స్ ముందుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో పట్టేశాడు. ఇది సాధారణ క్యాచ్ కాదని, ప్రతి దృశ్యంలో ప్యాట్ కమ్మిన్స్ చతురత స్పష్టంగా కనిపించింది. క్షణాల్లో జరిగిపోయిన ఈ సంఘటనను థర్డ్ అంపైర్ పరిశీలించి, నిఖార్సైన రివ్యూతర్వాత వికెట్‌ను ఖరారు చేశాడు. బ్యాటర్ కార్టీ నిరాశతో వెనుదిరిగారు. ఈ క్యాచ్‌కి క్రికెట్…

Read More
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు

ఎస్‌బీఐ కార్డ్‌ హోల్డర్లకు కీలక సమాచారం! ఆగస్టు 11, 2025 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో పలు మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు చాలామంది వినియోగదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనీస చెల్లింపు మొత్తం (Minimum Due) పెరగనుంది. ఇది వినియోగదారుల నెలవారీ చెల్లింపులపై భారం కలిగించవచ్చు. బిల్లు చెల్లింపుల సర్దుబాటు విధానం (Payment Allocation) మారనుంది. అంటే మీరు చెల్లించిన మొత్తం మొదట ఏ రకమైన లావాదేవీలకు అన్వయించబడుతుందో దాని…

Read More
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఆలోచనలు, భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ తాత్వికమైన సందేశం నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. "క్రీడల ముసుగులో ఇతరుల్ని బాధపెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు?" అంటూ రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నించారు. ఈ వాక్యం సామాన్యంగా ఉన్నా, దానికున్న లోతైన అర్థాన్ని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. జంతు ప్రేమికురాలిగా పేరొందిన రేణు, మూగజీవాల సంరక్షణ, హక్కుల కోసం ఆమె పెట్టే పోస్టులు తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం చేసిన ఈ కామెంట్ కూడా అదే తరహాలో ఉందని పలువురు భావిస్తున్నారు. వినోదం, ఆటల పేరుతో జంతువులపై హింసను కండించేందుకు ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూ తన అభిమానం చూపే వారు ఈ పోస్టును మెచ్చుకుంటున్నారు. మానవత్వం, జాలితో కూడిన ఆమె యొక్క పోస్ట్‌లు పలువురికి ఆలోచనలకు దారి తీస్తున్నాయి. తన అభిప్రాయాలను నెమ్మదిగా, కానీ బలంగా వ్యక్తపరిచే రేణు దేశాయ్... మరోసారి తన తాత్వికతతో సోషల్ మీడియాలో చర్చకు కేంద్ర బిందువైయ్యారు.

”రేణు దేశాయ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్”

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఆలోచనలు, భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ తాత్వికమైన సందేశం నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. “క్రీడల ముసుగులో ఇతరుల్ని బాధపెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు?” అంటూ రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నించారు. ఈ వాక్యం సామాన్యంగా ఉన్నా, దానికున్న లోతైన అర్థాన్ని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. జంతు ప్రేమికురాలిగా పేరొందిన రేణు, మూగజీవాల సంరక్షణ,…

Read More
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత గందరగోళంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. రాజధాని తెహ్రాన్‌ లోని రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కాస్పియన్ సముద్రం వైపు వెళ్లే హైవేలు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఓవర్‌లోడ్ అయ్యే అవకాశం ఉండడంతో ఏటీఎంలపై కూడా ఆంక్షలు విధించారు. నగదు కోసం ప్రజలు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మౌనం ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు దారితీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు భద్రత కోసం నగరాలను వదిలి గ్రామాల వైపు, లేదా పక్కటి దేశాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరోవైపు ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా పడే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

“ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్‌లో గందరగోళం – ఇంధన కొరత, ట్రాఫిక్ జామ్, ప్రజల పరుగు”

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత గందరగోళంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. రాజధాని తెహ్రాన్‌ లోని రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కాస్పియన్ సముద్రం వైపు వెళ్లే హైవేలు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఓవర్‌లోడ్ అయ్యే అవకాశం ఉండడంతో ఏటీఎంలపై కూడా…

Read More
మేజర్ లీగ్ క్రికెట్ 2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి తన ఫిట్‌నెస్, ఫీల్డింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. 40 ఏళ్ల వయసులోనూ అతని చురుకుదనం యువ క్రికెటర్లకే సవాలుగా మారుతోంది. బ్రేస్‌వెల్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని బౌండరీకి పంపాలని చూశాడు. కానీ అప్పటికే ఆ దిశగా దూసుకొచ్చిన డుప్లెసిస్, ఒంటిచేత్తో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నారు. ఈ క్యాచ్ కేవలం అందమైనదేగాక, మ్యాచ్ మలుపు తిప్పింది కూడా. ఆ సమయంలో బ్రేస్‌వెల్ ప్రమాదకరంగా ఆడుతున్నాడు. డుప్లెసిస్ పట్టిన ఈ క్యాచ్ టెక్సాస్ విజయంలో కీలకంగా నిలిచింది. నెటిజన్లు ఫాఫ్‌ను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వయసు కేవలం సంఖ్యే! ఫాఫ్ డుప్లెసిస్ ఒక్క చేత్తో అద్భుత క్యాచ్

మేజర్ లీగ్ క్రికెట్ 2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి తన ఫిట్‌నెస్, ఫీల్డింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. 40 ఏళ్ల వయసులోనూ అతని చురుకుదనం యువ క్రికెటర్లకే సవాలుగా మారుతోంది. బ్రేస్‌వెల్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని బౌండరీకి పంపాలని చూశాడు. కానీ అప్పటికే ఆ దిశగా దూసుకొచ్చిన డుప్లెసిస్, ఒంటిచేత్తో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నారు. ఈ క్యాచ్ కేవలం అందమైనదేగాక, మ్యాచ్ మలుపు తిప్పింది కూడా. ఆ…

Read More
భారత్-చైనా మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. 2020 గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, మళ్లీ విమాన రాకపోకలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, త్వరలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల మధ్య చర్చలు పూర్తయినట్టు సమాచారం. ప్రారంభ దశలో మినిమమ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో ఉద్యోగం, చదువు, వ్యాపార అవసరాల కోసం ఉండే భారతీయులు ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే, చైనాలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు కూడా భారత్‌లోకి రాకపోకలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య యాత్రా సంబంధాలను పునరుద్ధరించేందుకు కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే, రాజకీయంగా ఇంకా పలు సమస్యలు ఉన్నప్పటికీ, ఈ విమాన సర్వీసుల పునఃప్రారంభం ద్వైపాక్షిక నమ్మకాన్ని పెంచే అవకాశంగా భావిస్తున్నారు విశ్లేషకులు. మొదటి దశలో ఢిల్లీ – బీజింగ్, ముంబయి – గ్వాంగ్‌జౌ, చెన్నై – షాంఘై మధ్య విమానాలు నడిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.

భారత్ – చైనా మధ్య మళ్లీ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

భారత్-చైనా మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. 2020 గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, మళ్లీ విమాన రాకపోకలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, త్వరలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల మధ్య చర్చలు పూర్తయినట్టు సమాచారం. ప్రారంభ దశలో మినిమమ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో…

Read More
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించడాన్ని విమానయాన సంస్థలు నివారిస్తున్నాయి. పాసింజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కొన్నివిమానాల ప్రయాణ సమయం పెరగనుంది. కానీ ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యంగా సంస్థ వ్యవహరిస్తోంది.ఇరాన్ గగనతలాన్ని దాటి వెళ్తున్న ఢిల్లీ – లండన్, ఢిల్లీ – టొరంటో, ముంబయి – అమెరికా రూట్లపై ప్రభావం పడినట్లు సమాచారం. యాత్రాప్రణాళికల్లో ప్రయాణికులు మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.ప్రస్తుతం పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇరాన్ గగనతలాన్ని తప్పించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తూ ఎయిర్ ఇండియా నిర్ణయాలను తాజాగా తీసుకుంటుంది.ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం కోసం ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా సంబంధిత విమానాశ్రయ అధికారులతో సంప్రదించాల్సిందిగా యాత్రికులకు విజ్ఞప్తి.

ఇరాన్ గగనతలం మూసివేత: ఎయిర్ ఇండియా 16 విమానాలకు షాక్

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించడాన్ని విమానయాన సంస్థలు నివారిస్తున్నాయి. పాసింజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కొన్నివిమానాల ప్రయాణ సమయం పెరగనుంది. కానీ ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యంగా సంస్థ వ్యవహరిస్తోంది.ఇరాన్ గగనతలాన్ని దాటి వెళ్తున్న ఢిల్లీ – లండన్, ఢిల్లీ – టొరంటో, ముంబయి – అమెరికా రూట్లపై ప్రభావం పడినట్లు సమాచారం. యాత్రాప్రణాళికల్లో ప్రయాణికులు…

Read More