Roddam Mandal commemorated World Toilet Day with a rally promoting hygiene and sanitation. Students, teachers, and officials actively participated, advocating for clean toilets and surroundings.

రొద్దం మండలంలో మరుగుదొడ్లు దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

రొద్దం మండల కేంద్రం నందు ప్రపంచ మరుగు దొడ్లు దినోత్సవం సందర్భంగా మన మరుగుదొడ్లు మన గౌరవం కార్యక్రమం మండల కేంద్రం రొద్దం జడ్పీ హైస్కూల్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ కార్యక్రమం బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన రొద్దం M P D O రాంకుమార్ EOPRD గోవిందప్ప పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి మండల కోఆర్డినేటర్ శంకర్ టీచర్లు షేక్షావలి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోండి ఆనందంగా జీవించండి పరిసరాలు…

Read More
Fans of Telugu Desam Party leader Hareesh celebrated his birthday in Pedda Guvvapalli with floral garlands, cake cutting, and a communal feast, showcasing their affection and support.

హరీష్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న అభిమానులు

హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఈసీ హరీష్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న అభిమానులు పెద్ద గువ్వల పల్లి గ్రామంలో ఈరోజు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య పూల హారాలు యాపిల్ మాలలతో కేక్ కటింగ్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Read More
On Valmiki Jayanti, Minister Savitamma pays tribute at the Valmiki statue in Penugonda, emphasizing the significance of the Ramayana.

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఘన నివాళి

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెనుగొండ మండల కేంద్రం బోయ వీధి నందు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి పవిత్రమైన రామాయణాన్ని కానుకగా ఇచ్చిన ఆదికవి మహర్షి వాల్మీకి అని సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాల్మీకి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More
BC Welfare Minister Sabithamma's husband Venkateswara Rao participated in the grand Renuka Ellamma pooja at Roddum Mandal, with committee members and devotees.

రేణుక ఎల్లమ్మ ఆలయంలో విజయదశమి పూజా కార్యక్రమాలు

రోద్దం మండల కేంద్రం నందు వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విజయదశమి పండుగ పురస్కరించుకుని రేణుక ఎల్లమ్మ పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ భర్త వెంకటేశ్వరరావు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రొద్దం మండలం బలిజ కులస్తులు మహిళలు భక్తాదులు గ్రామస్తులు పాల్గొన్నారు పూజారి ప్రసన్న స్వామి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించినారు సాయంత్రం ఊరేగింపుగా పురవీధులను గుండా కార్యక్రమం…

Read More
During a recent event, YSR Party leaders criticized Chandrababu for misusing the sanctity of Tirumala and failing to fulfill election promises. They held a puja at the temple to highlight these issues.

చంద్రబాబును ప్రశ్నించిన వైయస్‌ఆర్ పార్టీ

సూపర్ సిక్స్ హామీలుఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని రోద్దం మండల వైయస్‌ఆర్ పార్టీ జడ్పిటిసి పద్మ ఆకులప్ప పేర్కొన్నారు. జనసామాన్య తిరుగుబాటుపార్టీ నాయకులు, ప్రజల తిరుగుబాటును గమనించి, చంద్రబాబు పవిత్రమైన తిరుమల ఆలయాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుతున్నారని తెలిపారు. పూజా కార్యక్రమంరోద్దం మండల కేంద్రంలో జిల్లా వైయస్‌ఆర్ పార్టీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తల పాల్గొనడంఈ…

Read More
Residents of BC Colony in Roddham Mandal protested for water due to a severe shortage caused by unauthorized connections. Panchayat Secretary Ramesh assured them of a swift resolution.

బీసీ కాలనీ నీటి సమస్యపై పంచాయతీ కార్యదర్శి స్పందన

ప్రచారం ప్రారంభంరోద్దం మండల కేంద్రంలో, బీసీ కాలనీ ప్రజలు నీటి కోసం రోడ్డెక్కారు. వారు గత కొద్ది రోజులుగా నీటి సమస్యకు గురవుతున్నారని తెలిపారు. సమస్య వివరాలుబీసీ కాలనీలో నీరు సరఫరా లేకపోవడానికి కారణంగా, పైపులైన్ ద్వారా నీరు అక్రమంగా కొళాయిలు వేసుకోబడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇది తమ కాలనీకి నీరు అందడాన్ని అడ్డుకుంటుందని చెప్పారు. కార్యదర్శి స్పందనఈ సమస్యను తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి రమేష్, వెంటనే ప్రజల వద్దకు చేరుకున్నారు. వారు వారు చెప్పిన సమస్యను…

Read More
హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ, 100 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించిందని తెలిపారు.

సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చిన 100 రోజుల ఘనత

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి 100 రోజుల సమయంలో అభివృద్ధి, సంక్షేమం సాధనలో కేంద్ర బిందువు నారా చంద్రబాబు నాయుడి నాయకత్వం వుంది అని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పడిన 100 రోజుల్లో, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఆయన చెప్పారు. అనంతరం, ఐటీడీపీ జనరల్ సెక్రటరీ మరుపల్లి సత్య శేఖర్ ఆధ్వర్యంలో మరుపల్లి రెండవ సచివాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో సంతోషాన్ని పంచుకుంటూ, నాయకులు సంక్షేమ కార్యక్రమాలను…

Read More