Untimely rains damaged tobacco crops in Munelli. Farmers say they may resort to suicide if GPS company fails to provide justice.

మునెల్లిలో అకాల వర్షాలతో పొగాకు రైతులకు భారీ నష్టం

బి కోడూరు మండలంలోని మునెల్లి పరిసర గ్రామాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ప్రధానంగా సాగు చేస్తున్న పొగాకు పంట తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న పంటలు నీటిలో మునిగి నాశనం కావడంతో రైతులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. గత ఏడాది జిపిఎస్ పొగాకు కంపెనీ యాజమాన్యం గ్రామాల వారీగా తిరిగి ప్రతి ఒక్క రైతును అర్ధ ఎకరా పొగాకు సాగు చేయమని ఉత్సాహపరిచారు. ఆదాయం రెట్టింపు అవుతుందంటూ హామీలిచ్చారు….

Read More
TDP will not contest in Kadapa ZP Chairman election, says party leader Srinivas Reddy; criticizes YSRCP for engaging in camp politics.

కడప జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ

కడప జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్సీపీకి చెందిన జడ్పిటిసి సభ్యులు కొందరు బీజేపీ, కొందరు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ చేయడం లేదని, అయితే వైసీపీ నాయకులు తమ పార్టీ సభ్యులపై నమ్మకం లేక క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More
A lorry hit a scooter in Kadapa's Mydukur, killing a woman on the spot and injuring another. Police registered a case.

కడప లో స్కూటర్ ను ఢీకొన్న లారీ – మహిళ మృతి

కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగయపల్లె వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు పట్టణానికి చెందిన చలమయ్య లక్ష్మీదేవి పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న స్కూటర్‌ను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంలో ముగ్గురు ప్రయాణిస్తుండగా, రెండు లారీల మధ్య ఇరుక్కుపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా…

Read More
In B Kodur Mandal, a teacher was tricked into a car by three suspects who stole her three-tola gold chain. Police have launched an investigation.

బి కోడూరు టీచర్‌కు కారు ముఠా మోసం

కడప జిల్లా బి కోడూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీచర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి సోమవారం సాయంత్రం మోసపోయారు. స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు కారు ఆపి, తమ కారులో ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో వరలక్ష్మి కారును ఆపించుకుని దిగిపోయారు. అయితే, కొద్దిసేపటి తర్వాత మెడలోని మూడు తులాల సరుడు కనిపించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం…

Read More
YSRCP leader Ravindranath Reddy criticized Chandrababu as anti-farmer during a press meet in Kadapa.

చంద్రబాబు రైతు వ్యతిరేకి అంటూ వైఎస్ఆర్సీపీ నేత విమర్శలు

కడపలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అంటే కరువు, కరువు అంటే చంద్రబాబు అనే అంశాన్ని జగమెరిగిన సత్యంగా అభివర్ణించారు. ఆయన పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోగా, పెట్టుబడి సహాయమంటూ ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను చంద్రబాబు నాశనం చేశారని…

Read More
కడప ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా (ఏఈ) పనిచేస్తున్న నాగరాజు (42) ఆదివారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కడపలోని KSRM ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. నాగరాజును కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆయనను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఆయనకు ఇటీవలే ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈయనకు త్వరలో డిప్యూటీ ఇంజినీర్ (డీఈ)గా ప్రమోషన్ రానుందని సమాచారం. పదోన్నతిని అందుకునే ముందే మృత్యువు పలకరించడం తో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణం ఇరిగేషన్ శాఖలో విషాదాన్ని నింపింది. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని సహోద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించే సంఘటనలు పెరుగుతున్నాయని, ఉద్యోగస్తులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కడప ఏఈ నాగరాజు మృతి

కడప ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా (ఏఈ) పనిచేస్తున్న నాగరాజు (42) ఆదివారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కడపలోని KSRM ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. నాగరాజును కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆయనను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఆయనకు ఇటీవలే ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించడం…

Read More

పండగ రోజు తప్పిన పెను ప్రమాదం

మద్యం సేవించి ఆటో నడుపుతూ ముందర వస్తున్నటువంటి మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న ఆటో డ్రైవర్ … ద్విచక్ర వాహనంలో వస్తున్న ఓ మహిళకు కాలికి, చేతికి గాయాలయ్యాయి, స్వప్న వైన్ షాప్ వద్ద పార్కింగ్ లో ఉన్న రెండు, మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముందర భాగం డ్యామేజ్ అయ్యాయి .. వెంటనే స్థానికులు మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్న ఆటో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపు పూర్తిస్థాయిలో ట్రాఫిక్ అంతరాయం …

Read More