
మునెల్లిలో అకాల వర్షాలతో పొగాకు రైతులకు భారీ నష్టం
బి కోడూరు మండలంలోని మునెల్లి పరిసర గ్రామాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ప్రధానంగా సాగు చేస్తున్న పొగాకు పంట తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న పంటలు నీటిలో మునిగి నాశనం కావడంతో రైతులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. గత ఏడాది జిపిఎస్ పొగాకు కంపెనీ యాజమాన్యం గ్రామాల వారీగా తిరిగి ప్రతి ఒక్క రైతును అర్ధ ఎకరా పొగాకు సాగు చేయమని ఉత్సాహపరిచారు. ఆదాయం రెట్టింపు అవుతుందంటూ హామీలిచ్చారు….