The PGRS program was held at the Sri Sathya Sai District Collectorate, where public grievances were received and resolved.

పీజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలు స్వీకరించు

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం (PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించే లక్ష్యంతో నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తో పాటు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయ సారథి, పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ…

Read More
Tension in Dharmavaram as teacher beats students with slipper for not doing homework; angry parents confront the school.

హోం వర్క్ చేయలేదని విద్యార్థులపై చెప్పులతో దాడి

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీనియస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు హోం వర్క్ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు అనిత మానవత్వాన్ని మరిచి వారిని చెప్పుతో కొట్టింది. పిల్లలపై శారీరక దాడికి దిగిన ఉపాధ్యాయురాలి చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిని నిలదీశారు. ఆమె చేసిన దుశ్చర్యపై శబ్దం పెంచి గొడవకు దిగారు. అనితను…

Read More
Collector TS Chetan orders proactive steps to prevent water issues, implement PM Surya Ghar scheme, and monitor water pipelines in the district.

జిల్లాలో తాగునీటి సమస్యల నివారణకు కలెక్టర్ ఆదేశాలు

పుట్టపర్తిలో కలెక్టరేట్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, దీనిలో భాగంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ జరగాలని, పైప్‌లైన్లలో లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల కోసం మినీ గోకులం, ఫారం పాండ్స్, నీటి…

Read More
Collector T.S. Chetan directs officials to prepare for summer water shortages with proactive planning.

త్రాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్షలో త్రాగునీరు, వడగాల్పులు, పీ-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. వేసవిలో వడగాల్పులు అధికంగా ఉంటాయని, త్రాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు. నీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు…

Read More
Minister Satyakumar Yadav participated in Swachh Andhra in Dharmavaram, promoting cleanliness awareness.

ధర్మవరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని మంత్రి సత్యకుమార్

ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై, పట్టణ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, చెత్తను మున్సిపల్ వాహనాల్లో మాత్రమే వేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రానగర్ హరిజనవాడలో మున్సిపల్ అధికారులతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మంత్రి మున్సిపల్ కార్యాలయ ఆధ్వర్యంలో కొత్తపేట రైల్వే బ్రిడ్జి వద్ద స్వచ్ఛ ఆంధ్ర అవగాహన కార్యక్రమాన్ని…

Read More
Lakhs of leaders and workers from Hindupur are set to attend the 12th Jana Sena Formation Day celebrations.

జనసేన ఆవిర్భావ దినోత్సవానికి హిందూపురం నుంచి భారీ ర్యాలీ

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14న పిఠాపురం, చిత్రాడలో భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి హిందూపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ విజయవంతం చేయడానికి ప్రత్యేకంగా బస్సులు, జీపులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశామని…

Read More
The new BJP Puttaparthi Town Committee was unanimously elected. Leaders highlighted party principles and development priorities.

బీజేపీ పుట్టపర్తి టౌన్ కమిటీ ఎన్నికలు పూర్తి

బీజేపీ పుట్టపర్తి టౌన్ నూతన కమిటీ ఎన్నికల సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శులుగా నారాయణ, లక్ష్మీనారాయణ నాయక్, ఉపాధ్యక్షులుగా కుమార్, శివశంకర్ రెడ్డి, కుసుమా జయరాం, నాగేష్, సత్యమయ్య, ట్రెజరీ…

Read More