Walkers Club in Nandaluru cleared the playground, making it suitable for athletes. Several key members participated.

నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మైదానం శుభ్రీకరణ

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ, అరవపల్లి క్రీడా మైదానంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుభ్రీకరణ కార్యక్రమం నిర్వహించారు. మైదానంలో ఉన్నటువంటి పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు తొలగించి, క్రీడాకారులకు మరియు పాదచారులకు సౌకర్యంగా మార్చే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడపోతుల రాము సహకారం అందించారు. ఉపాధి హామీ కార్మికుల సహాయంతో మైదానాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్లు మన్నెం రామమోహన్, కుర్రా మణి యాదవ్, క్లబ్ సెక్రటరీ…

Read More
In Rajampet, Janasena leader Akula Narasayya protests over potholes on the National Highway. He demands accountability from the government, highlighting the road accidents and delays in construction.

రాజంపేటలో జనసేన నేత ఆకుల నరసయ్య నిరసన

రాజంపేట మండలంలోని కొత్త బోయిన పల్లె నేషనల్ హైవే గోతుల వద్ద జనసేన పార్టీ నేత ఆకుల నరసయ్య నిరసన తెలిపారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది. నేషనల్ హైవే పై బైపాస్ రోడ్డుపై భారీ గోతులు ఏర్పడటంతో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఎన్నో ప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపించారు. ఈ గోతుల కారణంగా నడిచే వాహనాలు అటు బైపాస్ రోడ్డులోని రెండు వైపులా ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. జనసేన…

Read More