Janasena leader Tummalapalli Ramesh honored journalists on National Press Day, lauding their efforts in bridging public issues with governance.

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విలేకరులకు ఘన సత్కారం

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శనివారం జగ్గంపేట కృష్ణవేణి థియేటర్ లో విలేకరులను జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘనంగా సత్కరించారు. జాతీయ పత్రికా దినోత్సవం రోజున విలేకరులను గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం కల్పించి ఘనంగా సత్కరించడం పై విలేకరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ… విలేకరులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నారన్నారు. కుటుంబాలను…

Read More
In Gurappalem village, the Dasara celebrations featured 108 women devotees carrying bonams in devotion to Goddess Vigneshwara.

108మంది మహిళలతో ఘనంగా అమ్మవారి బోనాలు

జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామం దేవి సెంటర్ లో వెంచేసి వున్న శ్రీ గురుదత్త శిరిడి సాయి వీరాంజనేయ సహిత విగ్నేశ్వర స్వామి వారి దేవాలయం లో దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ సంవత్సరం 108 మంది మహిళా భక్తులతో ఘనంగా అమ్మవారి బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతోకొన్ని వందల మంది భవానీలు బోనాలతో పాటు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఊరు మొత్తం తిరుగుతూ అమ్మవారి గుడికి బోనాల సమర్పించారుఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారు వచ్చిన…

Read More
In Irripaka, local MLA Nehru and Jyothula Mani couple conducted special rituals and purification of the Venkateswara temple, restoring its sanctity.

వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రక్షాళన కార్యక్రమం

జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మరియు జ్యోతుల మణి దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ ప్రక్షాళన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు, ఇది ఆలయ పవిత్రతను పునరుద్ధరించేందుకు అవసరమైంది. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం తిరుమల దేవస్థానం పవిత్రతను నాశనం చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ…

Read More
In response to the Tirupati laddu controversy, Jana Sena Party leaders organized a solidarity fast in Jagampeta, emphasizing the need for a thorough investigation and accountability from the previous government.

తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రంపై సంఘీభావ దీక్ష

తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చేప్పటిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో వేశ్వర ఆలయంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సంఘీభావ దీక్ష చేశారు. తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి, లలితా పారాయణం పాటించి, ప్రత్యేక పూజలు…

Read More
జగ్గంపేటలో స్వచ్ఛత హై సేవా కార్యక్రమం ప్రారంభమైంది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో, పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందజేసి, 15 రోజులపాటు నిర్వహించే విధానాలను చర్చించారు.

జగ్గంపేటలో స్వచ్ఛత హై సేవా కార్యక్రమం ప్రారంభం

జగ్గంపేట ఎంపీడీవో కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛత హై సేవా కార్యక్రమం ప్రారంభమైంది.జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కార్యక్రమాన్ని ప్రారంభించి, పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందజేశారు.కార్యక్రమం ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.వైస్ ఎంపీపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో 15 రోజులపాటు ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలో చర్చించారు.సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా సమీక్ష జరిగింది.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వచ్ఛత…

Read More