AISF State Secretary Bandela Naser slammed PM Modi’s visit, accusing him of ignoring key promises to Andhra Pradesh and betraying its people again.

మోదీ మరోసారి ఆంధ్ర ప్రజలకు ద్రోహం – AISF

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మళ్లీ మోసపూరిత ప్రయాణమేనని AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ తీవ్రంగా విమర్శించారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన, మోదీ ప్రభుత్వం మళ్లీ ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని వంచించిందని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సి ఉన్నా, ప్రధానమంత్రి తన పర్యటనలో ఒక్కమాట కూడా మాట్లాడలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన 11 విశ్వవిద్యాలయాల నిర్మాణం…

Read More
Jagan Attends Wedding Reception in Tenali, Huge Crowd Gather. EX-CM Jagan attends a wedding reception in Tenali, greeted by a massive crowd of supporters.

తెనాలిలో జగన్ హాజరైన వివాహ రిసెప్షన్, భారీగా తరలి వచ్చిన అభిమానులు

తెనాలి ASN ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు మధువంతి, సత్యనారాయణలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ రాకతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. రిసెప్షన్ ప్రాంగణంలో జగన్‌కు పెద్దఎత్తున స్వాగతం లభించింది. ఆయనను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. పార్టీ నేతలు, ముఖ్యమైన రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. జగన్‌తో సమావేశం కావాలని…

Read More
YS Jagan to attend a wedding reception in Tenali, with YSRCP planning a grand welcome rally.

తెనాలిలో వైఎస్ జగన్ పర్యటనకు వైసీపీ భారీ ఏర్పాట్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేడు తెనాలికి రానున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్య అతిథిగా జగన్ హాజరవుతారు. జగన్ రాకను పురస్కరించుకుని కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తెనాలి VSR కాలేజ్ నుంచి ASN ఇంజనీరింగ్ కాలేజ్ వరకు జగన్ ప్రయాణించే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పర్యటన సందర్భంగా…

Read More
Attota farmer Baparao showcased his admiration by designing the Jana Sena logo in his field.

పర్యావరణపు జనసేన లోగో రూపకర్త బాపారావు వినూత్నత

కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు బాపారావు తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, తన వ్యవసాయ క్షేత్రంలో జనుము, ఎర్రతోట, కూరగాయల మొక్కలతో జనసేన పార్టీ లోగోను రూపకల్పన చేశారు. ఈ ప్రత్యేకమైన సృజనాత్మకత గ్రామస్థులను, జనసేన అభిమానులను ఆకర్షించింది. బాపారావు గతంలో వరినారుతో శంకుచక్ర నామాలు, గాంధీ చిత్రం వంటి వినూత్న చిత్రాలను రూపొందించి ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ లోగోను తన పొలంలో…

Read More
A man was attacked with a knife and robbed of ₹11,000 near Tenali Katevaram. The victim is undergoing treatment, and police are investigating.

తెనాలి కటేవరం వద్ద దారుణం.. ప్రయాణికుడిపై కత్తి దాడి!

తెనాలి మండలం కటేవరం గ్రామం వద్ద అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో ప్రయాణికుడి మాదిరిగా ఎక్కి, అశోక్ కుమార్ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. అతని వద్ద ఉన్న రూ. 11,000 నగదును లూటీ చేసి పరారయ్యాడు. ఈ దాడితో అశోక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు డ్వాక్రా డబ్బులు కడదామని బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అతని గొంతు, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం…

Read More
Farmers’ Union submits petition to Tenali Sub-Collector, demanding compensation for turmeric farmers affected by the cold storage fire.

పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి – రైతు సంఘం డిమాండ్!

దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్‌లో గతేడాది జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, ఇప్పటి వరకు వారికి ఎలాంటి నష్టపరిహారం అందించకపోవడం దారుణమని రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహకు వినతిపత్రం అందజేశారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, కోల్డ్ స్టోరేజ్ భాధితులకు న్యాయం చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు…

Read More
ASP Ramanamurthy inspected MLC election polling centers in Tenali and gave necessary instructions to officials.

తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ

జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి తెనాలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో…

Read More