A free medical camp was held in Peerzadiguda for women and children, benefiting 300 people with healthcare services.

పీర్జాదిగూడలో ఉచిత వైద్య శిబిరం – 300 మంది లబ్ధిదారులు

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్.వి ఫౌండేషన్, బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా, మిరాకిల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో వివిధ రకాల పరీక్షలు, వైద్య సేవలు అందించడంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ…

Read More
A fire accident occurred at Kushaiguda RTC Depot, Medchal. Two buses were burnt, and authorities have begun an investigation.

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం – రెండు బస్సులు దగ్ధం

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపివున్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకుని, దహనమయ్యాయి. అగ్ని ప్రమాదాన్ని గమనించిన డిపో సిబ్బంది వెంటనే స్పందించారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లతో మంటలు అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. అయితే మంటలు పెరిగిపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు….

Read More
A student at Mallareddy Engineering College attempted suicide fearing exam failure. Fellow students intervened and saved her.

మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ కలకలం

మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కీర్తి పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ కారణంగా ఆమె కళాశాల భవనం నాలుగో అంతస్తు కిటికీ నుండి దూకేందుకు ప్రయత్నించింది. అయితే, ఈ ఘటనను గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అప్రమత్తమై, ఆమెను పట్టుకుని…

Read More
Hindu devotees at Kandla Koya village temple were stopped by police from performing Ayyappa Swami prayers on Christmas. The community stood firm to protect their religious rights.

క్రిస్మస్ రోజున అయ్యప్పస్వామి పూజపై పోలీసుల అడ్డుకట్ట

క్రిస్మస్ సందర్భంగా హిందువులు అయ్యప్పస్వామి పూజ జరపడం కోసం కండ్లకోయ గ్రామ దేవాలయంలో ప్రార్థన చేయాలని అనుకున్నారు. అయితే, మేడ్చల్ (భాగ్యనగర్) పోలీసులు ఈ పూజను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు హిందూ ధార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ పూజ నిర్వహణను అడ్డుకోవడం, హిందూ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. పోలీసుల చర్యను ఎదుర్కొంటూ, హిందూ భక్తులు తమ ధార్మిక హక్కును కాపాడుకుంటూ, సైతం పూజను విజయవంతంగా నిర్వహించారు. పోలీసుల కట్టుబడిని, రాజకీయాలకు అతీతంగా తమ హక్కుల కోసం ఆందోళన ప్రకటించారు….

Read More
Medchal Congress leaders, led by Mayor Amar Singh, support the Moosi River Revival march initiated by Telangana CM Revanth Reddy, joining with farmers and locals.

మూసీ నది పునరుజ్జీవన యాత్రలో మేడ్చల్ కాంగ్రెస్ నేతల సంఘీభావం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు మూసీ నది పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర పిలుపుమేరకు మేడ్చల్ నియోజకవర్గ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారి ఆదేశాలతో పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు పెద్ద ఎత్తున పిలాయిపల్లి తరలి వెళ్లడం జరిగింది. టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారు,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్…

Read More
Rakesh Reddy from Gudimetla expressed his distress over police involvement in the encroachment of their 19 acres of land in Tirumala Nagar, Moula Ali.

గుడిమెట్లలో భూముల కబ్జా పై ఆవేదన

ల్యాండ్ విషయంలో పోలీసులను అడ్డం పెట్టుకొని మా భూములు కబ్జా చేశారని గుడిమెట్ల రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మౌలాలిలోని తిరుమల నగర్ లో ఉండే మా 19 ఎకరాలను గుండాలను పోలీసులను అడ్డం పెట్టుకొని మాభూమిని కబ్జా చేశారని తెలిపారు. 1977లో ఈ ల్యాండ్ ను మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నమని, పహాని కూడా మా పేరు మీద ఉందని అన్నారు. ఇందులో తోటను పెంచం, డైరీ నడిపించడం, క్వారీ బిజినెస్ చేశాం అని అన్నారు….

Read More
In East Anand Bag, two individuals reported mobile thefts after being distracted by thieves. Police are investigating the incidents based on CCTV footage.

ఈస్ట్ ఆనంద్ బాగ్ లో మొబైల్ చోరీ ఘటన

ఉదయం ఆనంద్ బాగ్ లో పాల కోసం వెళ్లిన వ్యక్తి వద్ద నుండి అందరూ చూస్తుండగానే దర్జాగా పాకెట్ లో నుండి ఫోన్ కొట్టేసిన దుండగులు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్ కు వచ్చిన మరో వ్యక్తి వద్ద నుండీ మొబైల్ చోరీ. మొత్తం రెండు చోట్ల ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు తెలిసింది. నీ డబ్బులు కింద పడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తి దృష్టి మరల్చి జేబులో ఉన్న…

Read More