
కొమురం భీం జిల్లా కేంద్రంలో కార్డెన్ సర్చ్ నిర్వహణ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. సోదాల సమయంలో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు దగ్గర ఉంచుకోవాలని…