A peaceful rally against the Waqf Amendment Act was organized by Muslim organizations in Vetapalem, demanding the protection of minority religious rights.

వకఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ

బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు, ఇది ఆబాద్ నగర్ నుండి ప్రారంభమై వేటపాలెం M.R.O కార్యాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీని ముస్లిం సంఘాలు ఆధ్వర్యం వహించాయి. ర్యాలీ యొక్క ప్రధాన కారణం వక్ఫ్ సవరణ చట్టం పై వ్యతిరేకత వ్యక్తం చేయడం. వక్ఫ్ సవరణ చట్టం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాకుండా మైనారిటీ మత హక్కులను కూడా భంగపరుస్తుందని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం వక్ఫ్…

Read More
Two youths drowned while receiving baptism in the Krishna river in Penumudi. Locals saved three others, but two tragically lost their lives.

బాపట్ల జిల్లాలో క్రొత్త బాప్టిజం కారణంగా 2 యువకుల మృతి

ఘటన వివరాలు బాపట్ల జిల్లా పెనుమూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాప్టిజం పుచ్చుకుంటూ కృష్ణానదిలో ముగ్గురు యువకులు మునిగి మరణించారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, మునిగిపోతున్న ముగ్గురు యువకులను కాపాడారు. కానీ పెనుమాల దేవదాసు (19) మరియు తలకాయల గౌతమ్‌ (18) మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నదిలో మునిగిన యువకులు ఈ సంఘటనకు ముందు, భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30…

Read More
Road laid in Desaipet damages parked car without prior notice, victim files complaint; locals express outrage at officials' negligence.

దేశాయిపేట రోడ్డుపై కార్ నష్టానికి బాధితుని ఆవేదన

దేశాయిపేట, ఆమోదగిరి పట్నంలో గత వైకాపా ప్రభుత్వంలో సెక్షన్ అయిన రోడ్ వేతనం ఆగిపోయిన నేపథ్యంలో, ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పంచాయతీ కాంట్రాక్టర్ భాను, పి.ఆర్ డిపార్ట్మెంట్ ఏ.ఈ మరియు సెక్రటరీ గారు యర్రా రూపానంద్ ఇంటి స్థలములో పార్కింగ్ చేసి ఉన్న కార్ పై తెలియజేయకుండానే రోడ్ వేయడం జరిగింది. కార్ టైర్లు మునిగిపోయేలా సిమెంట్ వేశారనే ఆవేదనను బాధితుడు వ్యక్తం చేశాడు. ఈ…

Read More
Poor residents of Epurupalem allege harassment despite owning valid 1999 government pattas, fearing forced eviction without notice.

పట్టాలు ఉన్నా ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి!

చీరాల మండలం ఈపురుపాలెం గ్రామ పంచాయతీలో రోడ్డు వెంబడి నివసిస్తున్న పేదల గుడిసెలను తొలగించిన అధికారులు 1999లో ప్రభుత్వం నుండి అధికారికంగా నివేశన స్థలాల పట్టాలను అందజేశారు. అప్పటి నుంచి పక్కా పన్నులు చెల్లిస్తూ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను ఇప్పుడు అకారణంగా ఖాళీ చేయమంటూ ఒత్తిడి తీసుకురావడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చుండూరు వేంకటేశ్వర్లు అనే వ్యక్తి కోర్టులో తాత్కాలిక ఉత్తర్వులు తీసుకుని ఆ స్థలం తనదని చెబుతుండగా, రెండవ పట్టణ సీఐ నాగభూషణం…

Read More
In Chirala Municipal Council meeting chaired by Srinivasa Rao, 41 key resolutions were passed with active participation from officials and councillors.

చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 41 నిర్ణయాలు

చీరాల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభమైన వెంటనే అధికారులు అజెండా అంశాలను చదివి సభ్యులకు వివరించారు. చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమావేశంలో మొత్తం 41 అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిపారు. అన్ని అంశాలపైనా కౌన్సిలర్లు సమగ్రంగా చర్చించి వాటిని ఆమోదించారని చెప్పారు. ఈ నిర్ణయాలు పట్టణ అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వైస్ ఛైర్మన్,…

Read More
An unidentified dead body was found near Nayanapalli village, Vetapalem Mandal. Police have registered a case and started an investigation.

వేటపాలెం మండలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

వేటపాలెం మండల పరిధిలోని నాయనపల్లి గ్రామం చల్లారెడ్డిపాలెం పంచాయతీ సచివాలయం సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కొత్త కాలవ స్టేట్ కట్ పక్కనే ఉన్న బొచ్చురోల పాలెం ఎత్తు పోతన పథకం సమీపంలో ఈ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం సమీపంలో చేపలు పట్టే యానాదులు ఉండటంతో, వారు దీనిని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు….

Read More
Monodrama competitions in Chirala constituency were a great success, with students showcasing outstanding talent.

ఏకపాత్రాభినయం పోటీలలో విద్యార్థుల అద్భుత ప్రదర్శన

మనోవికాసం లోక్ కళాకార్ దివస్ సందర్భంగా మార్చి 11, 12, 13 తేదీలలో చీరాల నియోజకవర్గంలో బాలల నైపుణ్యాల వర్క్ షాప్ నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ORS) లో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, చేతివ్రాత, ఏకపాత్రాభినయం వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించగా, మొత్తం 8 పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఏకపాత్రాభినయ పోటీలలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించిన బొడ్డు సంకేత్ కుమార్ (ORS స్కూల్, 5వ తరగతి) ప్రథమ…

Read More