టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ టెస్లా కంపెనీ సేవలపై అసహనం వ్యక్తం చేస్తూఎలన్ మస్క్‌ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. హర్ష్ జైన్ టెస్లా కారును బుక్ చేసిన 8 నెలలు గడిచినా ఇంకా డెలివరీ రాలేదట. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన స్వయంగా ట్విట్టర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు.

“టెస్లా కార్ డెలివరీపై అసహనంతో మస్క్‌ను ట్యాగ్ చేసిన హర్ష్ జైన్!”

టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ టెస్లా కంపెనీ సేవలపై అసహనం వ్యక్తం చేస్తూఎలన్ మస్క్‌ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. హర్ష్ జైన్ టెస్లా కారును బుక్ చేసిన 8 నెలలు గడిచినా ఇంకా డెలివరీ రాలేదట. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన స్వయంగా ట్విట్టర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు. “Dear @elonmusk, this is not fair!Booked a Tesla 8 months ago……

Read More
వేగవంతమైన డెలివరీలతో మార్కెట్‌ను ఊపేసిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టోకి మహారాష్ట్రలో ఊహించని షాక్ తగిలింది. డెలివరీ వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించుకుంటూ ఉన్న జెప్టోకి ఇది కీలక రాష్ట్రంలో ఎదురైన తొలిప్రమాదం కావడం గమనార్హం.మహారాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత మున్సిపల్ అధికారులు జెప్టో డార్క్ స్టోర్లు, లాజిస్టిక్స్ హబ్‌లపై కొన్ని నిబంధనల ఉల్లంఘనల పేరుతో చర్యలు చేపట్టినట్లు సమాచారం. కొన్ని స్టోర్లను తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. దీనితో ముంబయి, పుణె వంటి కీలక పట్టణాల్లో జెప్టో డెలివరీ సేవలపై ప్రభావం పడింది. జెప్టో వ్యాపార మోడల్ “10 నిమిషాల్లో డెలివరీ” ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ బ్రాండ్ నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలు, జోన్ నిబంధనలపై వివాదం. ఈ పరిణామాలపై జెప్టో స్పందిస్తూ, "మేం ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మా సేవలను తిరిగి యథావిధిగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం," అని తెలిపింది. క్విక్ కామర్స్ విప్లవం వేగంగా ముందుకెళ్తున్నప్పటికీ, స్థానిక నిబంధనలు, లాజిస్టిక్స్ సమస్యలు మార్కెట్ విస్తరణలో అడ్డంకిగా మారుతున్నాయన్నదే ఈ సంఘటనతో మరోసారి స్పష్టమైంది.

“క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టోకు మహారాష్ట్రలో గట్టి ఎదురుదెబ్బ!”

వేగవంతమైన డెలివరీలతో మార్కెట్‌ను ఊపేసిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టోకి మహారాష్ట్రలో ఊహించని షాక్ తగిలింది. డెలివరీ వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించుకుంటూ ఉన్న జెప్టోకి ఇది కీలక రాష్ట్రంలో ఎదురైన తొలిప్రమాదం కావడం గమనార్హం.మహారాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత మున్సిపల్ అధికారులు జెప్టో డార్క్ స్టోర్లు, లాజిస్టిక్స్ హబ్‌లపై కొన్ని నిబంధనల ఉల్లంఘనల పేరుతో చర్యలు చేపట్టినట్లు సమాచారం. కొన్ని స్టోర్లను తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. దీనితో ముంబయి, పుణె వంటి కీలక పట్టణాల్లో జెప్టో డెలివరీ…

Read More
టెక్ దిగ్గజం లాన్ మస్క్ మరియు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం తీవ్రంగా ముదిరింది. ఈ రాజకీయ టెన్షన్ ప్రత్యక్షంగా మార్కెట్లపై ప్రభావం చూపింది. ముఖ్యంగా మస్క్ కంపెనీ టెస్లా షేర్లు ఒక్క రోజులో 14 శాతం పతనమయ్యాయి.డొనాల్డ్ ట్రంప్, ఇటీవల లాన్ మస్క్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మస్క్ వ్యాపారాలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ, "లాన్ మస్క్ కంపెనీలకు ఇచ్చే ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తాం" అంటూ హెచ్చరించారు.ఈ వ్యాఖ్యల తర్వాత టెస్లా ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది.ఫలితంగా టెస్లా షేర్లు 14 శాతం క్షీణించాయి.కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 150 బిలియన్ డాలర్లు ఉడికిపోయాయి.ఈ ఏడాది మొత్తానికి వస్తే, టెస్లా షేర్లు ఇప్పటికే దాదాపు 30 శాతం తగ్గిపోయాయి.మస్క్ రాజకీయ వ్యాఖ్యలు, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కఠిన పోటీ, అలాగే రాబోయే అమెరికా ఎన్నికల ప్రభావం ఇలా అనేక అంశాలు టెస్లా షేర్ వాల్యూను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

లాన్ మస్క్ – ట్రంప్ మధ్య తీవ్ర వివాదం… టెస్లా షేర్లకు భారీ దెబ్బ

టెక్ దిగ్గజం లాన్ మస్క్ మరియు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం తీవ్రంగా ముదిరింది. ఈ రాజకీయ టెన్షన్ ప్రత్యక్షంగా మార్కెట్లపై ప్రభావం చూపింది. ముఖ్యంగా మస్క్ కంపెనీ టెస్లా షేర్లు ఒక్క రోజులో 14 శాతం పతనమయ్యాయి.డొనాల్డ్ ట్రంప్, ఇటీవల లాన్ మస్క్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మస్క్ వ్యాపారాలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ, “లాన్ మస్క్ కంపెనీలకు ఇచ్చే ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తాం” అంటూ హెచ్చరించారు.ఈ…

Read More
viral news : “ప్రపంచమంతా శివుడిని అనుసరిస్తే బాగుంటుంది”: ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్

viral news : “ప్రపంచమంతా శివుడిని అనుసరిస్తే బాగుంటుంది”: ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ తొలిసారిగా భారత పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా దేశ అభివృద్ధిపై, సంస్కృతి మీద, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఎరాల్ మస్క్ మాట్లాడుతూ, భారతదేశం ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మారుతోంది. మోదీ నాయకత్వం బలమైనది, దూరదృష్టి కలిగినది, అని పేర్కొన్నారు.అంతేకాదు భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసిస్తూ, ప్రపంచమంతా శివుడిని అనుసరిస్తే బాగుంటుంది అంటూ ప్రత్యేకంగా శివ…

Read More
Amid rising tensions between India and Pakistan, Indian stock markets faced heavy selling pressure. Sensex and Nifty 50 experienced significant losses.

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ల పతనం

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారడం, భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. శుక్రవారం ఉదయం, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమవ్వగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 50 సూచీ 24,050 పాయింట్ల దిగువకు చేరుకుంది. దేశంలో పెరిగిన రాజకీయ ఉత్కంఠతో పాటు, అంతర్జాతీయ సంకేతాలు కూడా ఈ పతనానికి కారణమయ్యాయి. నిఫ్టీ 50 సూచీ నేడు 23,935 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆరంభంలో కొంత విలువ…

Read More
Gold and silver prices spike again in Hyderabad, with 24-carat gold rising by ₹600 to ₹99,600 per 10 grams.

పసిడి పతకమా? బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి

పసిడి ప్రియులకు వరుసగా నాలుగో రోజూ నిరాశే ఎదురవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.99,600కు చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక రేట్లలో ఒకటి. పెరుగుతున్న అంతర్జాతీయ మార్కెట్ ధరలు, రూపాయి వ్యతిరేకతతో పసిడి ధరలు ఎగిసిపడుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. ఇవాళ 22 క్యారెట్ల పసిడి ధర రూ.550 పెరిగి 10 గ్రాములకు…

Read More
Indian stock markets ended in green as global trade tensions eased. Sensex gained 294 points and Nifty closed at 24,461.

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు తగ్గుముఖం పడుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. అలాగే, భారత్–అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరే అవకాశాలపై ఆశలు మార్కెట్లను ఆకర్షించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 294 పాయింట్లు పెరిగి 80,796కి చేరింది. అదే సమయంలో నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 24,461 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే ₹84.27గా కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్…

Read More