Former MLA Sampath Kumar initiates new CC road works for rural development in Alampur constituency.

అలంపూర్‌లో నూతన సీసీ రోడ్డు పనులకు భూమిపూజ

అలంపూర్ నియోజకవర్గంలోని ఉట్కూరు, ఉండవల్లి, మార మునగాల, ఎర్రవల్లి, ధర్మవరం, మునగాల గ్రామాల్లో నూతన సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఏస్.ఏ. సంపత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 14 నెలలలో 30 కోట్లకు పైగా నిధులు అలంపూర్ నియోజకవర్గానికి మంజూరయ్యాయని నేతలు తెలిపారు. ఈ నిధులతో రోడ్లు, నీటి వసతులు, గ్రామీణ సౌకర్యాలను…

Read More
In Chinna Pothulapadu, a Dalit woman was brutally attacked with hot oil over caste discrimination. Activists demand justice and immediate police action.

చిన్న పోతులపాడులో దళిత మహిళపై దౌర్జన్యం

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం చిన్న పోతులపాడు గ్రామంలో బతుకుతెరువు కోసం బజ్జీల బండి నడుపుకుంటున్నటువంటి దళిత ప్రశాంతి అలియాస్ ఎస్తేరమ్మ మీద అదే గ్రామానికి చెందిన చాకలి యుగేందర్ చాకలి సతీష్ వాళ్ళ తల్లి అరుణ కలిసి కులం పేరుతో అసభ్య పదజాలం ఉపయోగించి బజ్జీల బండి తీసేయ్ అని దౌర్జన్యంగా బజ్జీల కొరకు పెట్టి ఉన్న సలసల కాగుతున్న వేడి నూనెను ప్రశాంతి పైన చల్లడం జరిగింది . ఒక ఆడపిల్లని కూడా…

Read More
The Jogulamba Devi festival in Telangana showcased the Tappotsavam of Bal Brahmeswara Adidampathulu on a Hamsa Vahanam at the Tunga Bhadrha River

జోగులాంబ దేవి ఉత్సవాల్లో హంస వాహనపు తెప్పోత్సవం

అష్టాదశ శక్తి పీఠాల్లో తెలంగాణ రాష్ట్రంలో 5వ శక్తి పీఠం అయిన శ్రీ శ్రీ జోగులాంబదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా కృష్ణ తుంగభద్ర కలయిక నదిలో హంస వాహనంపై బాల బ్రహ్మేశ్వర ఆదిదంపతులు తేప్పోత్సవం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకుని, తుంగభద్ర నదిలో హంస వాహనంపై జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆదిదంపతుల తెప్పోత్సవం. వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది….

Read More
During his tour of Allampur, MP Mallu Ravi performed a special puja at Beechupalli Anjaneya Swamy temple, receiving a warm welcome from temple officials.

బీచుపల్లి ఆంజనేయస్వామి సన్నిధిలో ఎంపీ మల్లురవి ప్రత్యేక పూజ

అలంపూర్ పర్యటన లో భాగంగా బీచుపల్లి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎంపీ మళ్ళీ రవి ప్రత్యేక పూజలు పూర్ణకుంభ స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎంపీ మల్లురవి నేడుబీచుపల్లి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అర్చకులు మారుతి చారి ,సందీప్ చారి ఆలయ అధికారులు ఇఓ రామన్ గౌడ్ వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందించి వారికి శాలువాతో సన్మానం చేయడం…

Read More
During his visit to Allampur, MP Mallu Ravi, along with former MLA Sampath Kumar, provided initial treatment to Tirupathiah at the government hospital.

తిరుపతయ్య గారికి ప్రథమ చికిత్స అందించిన మల్లు రవి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి పర్యటనలో అస్వస్థకు గురైన గద్వాల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత భర్త తిరుపతయ్య ని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మరియు మల్లు రవి గారు కలిసి అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి కర్నూలుకి మెరుగైన చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది ఈరోజు సాయంత్రం వారి పర్యటన మరియు మంత్రిగారి పర్యటన…

Read More
During his visit to Allampur constituency, Minister Sridhar Babu emphasized government transparency and development in all sectors

అల్లంపూర్ నియోజకవర్గంలో ఐటిశాఖ మంత్రివర్యుల పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఐటిశాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అష్టాదశ శక్తిపీఠాలలో 5 శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, జోగులమ్మ గద్వాల జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి సరిత తిరుపతయ్య పాల్గొన్నారు.మంత్రివర్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుంది అని తెలిపారు. ప్రతి పనిలో ముఖ్యమంత్రి రేవంత్…

Read More
At Sri Saraswati International School, the World Heart Day was celebrated, emphasizing the importance of heart health and lifestyle choices for students and their families.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రం శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు ఉదయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటామన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకోవాలని ఆయన తెలిపారు. గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ ఉద్దేశం అని…

Read More