Youth Leaders Join Jana Sena Party in Bobbili

బొబ్బిలిలో జనసేన పార్టీలో చేరిన యువత నాయకులు

బొబ్బిలి మండలం వైసిపి యూత్ విభాగం కన్వీనర్ నేమాపు వెంకటేష్ మరియు సీతయ్యపేట గ్రామం వైస్ సర్పంచ్ నేమాపు భాను ,తమ 50 మంది ముఖ్య అనుచరులతో ఈరోజు బొబ్బిలి జనసైనికుల నిలయంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ మరియు తీయల జగదీష్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు వా రి చేతుల మీదుగా జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండల అధ్యక్షులు .బవిరెడ్డి మహేష్,…

Read More
Following protests by local women, the wine shop near Medara Bandha in Bobbili will be relocated by October 31, as confirmed by Excise Inspector P. Chinna Naidu.

బొబ్బిలిలో వైన్ షాప్ మార్చడానికి నిర్ణయం

బొబ్బిలి పట్టణంలో, మేదర బంధ దగ్గర గల వైన్ షాప్ తొలగింపు కొన్ని రోజులుగా మహిళలు పట్టణ నడి బొడ్డున వైన్ షాప్ ఉండొద్దని, పోరాటాలు చేసిన ఫలితంగా,బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సూచనల మేరకు,ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,మేదరబంద జంక్షన్ దగ్గర ఉన్న వైన్ షాపును, అక్టోబర్ 31 లోగా వేరే ప్రాంతానికి మార్చడం జరుగుతుందని,అంతవరకు స్థానికులు ఆందోళన చెందవద్దని, బొబ్బిలి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ పి చిన్నంనాయుడు మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేశారు.

Read More
In Bobbili, various events are organized from October 21 to 31 to commemorate Police Martyrs' Day under the direction of SP Vakul Jindal.

బొబ్బిలిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

విజయనగరం జిల్లా, బొబ్బిలి పట్టణంలోజిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు,పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా, అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు చేపట్టబోయే వివిధ కార్యక్రమాల గురించి,బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ వివరించారు. ఈరోజు ర్యాలీ ,ఒకరోజు కొవ్వొత్తులతో ర్యాలీ, బెడ్ క్యాంపు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, టౌన్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో…

Read More
Retired teachers in Bobbili were honored in a special ceremony organized by local TDP leaders, celebrating their contributions to education.

బొబ్బిలి కోటలో విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సన్మానం

విజయనగరం జిల్లా,బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులను బొబ్బిలి కోటలో రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు మరియు విజయనగరం జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు . సుంకరి సాయిరమేష్ గారు ఆధ్వర్యంలో , ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు . రాంబర్కి శరత్ , బొబ్బిలి నియోజకవర్గం కాపు శెట్టిబలిజ…

Read More
The "Palle Panduga" program was launched in Gajarayunivalsa village by MLA RVS K.K. Rangarao, emphasizing rural development and farmer benefits.

“పల్లె పండుగ” కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్ర

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “పల్లె పండుగ” కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గo బాడంగి మండలం “గజరాయునివలస” గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్షుం నాయుడు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని, బాడంగి మండలానికి గాను రూ6,61,30,000/- మంజూరైనట్లు తెలిపారు..అలాగే, పెద్దగెడ్డ నీరు ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి లబ్ధి…

Read More
The construction of the bridge over the Vegavathi River in Paradi village, Bobbili Mandal, has recommenced under the guidance of MLA R.V.S.K.K. Rangarao.

పారాది వంతెన పనులు పునఃప్రారంభం

బొబ్బిలి మండలం, పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు(బేబీ నాయన) చేతులమీదుగా పనులు పునఃప్రారంభించారు. గౌరవ మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6%జీఎస్టీ మరియు డైవర్షన్ రోడ్డు కి కలిపి ఇప్పుడు రూ13,40,00,000/- తో నిర్మాణం ప్రారంభించారు..రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గం అయిన ఈ వంతెన యొక్క సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీనాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా…

Read More
A grand city Sankirtan was organized in Bobbili to support Deputy Chief Minister Pawan Kalyan's atonement deeksha, promoting Sanatana Dharma. The event featured cultural performances and was attended by various dignitaries and party leaders.

ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా బొబ్బిలిలో జరిపిన నగర సంకీర్తన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకుమద్దతుగా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నాలుగు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా బొబ్బిలి టౌన్, శ్రీ వేణుగోపాలస్వామి గుడి నుండి గొల్లి వీధిలో గల శ్రీ కృష్ణ ఆలయం మరియు ఎల్లమ్మ తల్లి ఆలయం మీదుగా శ్రీ వైభవ‌ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో,నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్…

Read More