నంద్యాల జిల్లాలో ఎక్సైజ్ దాడులు, రెండు కేసులు నమోదు
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురంలో ఎక్సైజ్ శాఖ అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమానితులపై రెండు కేసులు నమోదు చేయడం జరిగింది. దాడులు నిర్వహించిన సిబ్బంది సజాగ్రత్తగా...

