జగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ఓవర్లోడ్-తృటిలో తప్పిన పెను ప్రమాదం
జగిత్యాల జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. సాధారణంగా 50 మంది ప్రయాణికుల కోసం నడిపే ఆర్టీసీ బస్సులో అధికారులు 170 మందిని ఎక్కించడంతో బస్సు ఓవర్లోడైంది. దాంతో మధ్య మార్గంలోనే బస్సు వెనుక...

