Two police tragedies occurred in Mancherial and Jagtial districts today, leaving the police department in grief.

మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరు ఎస్‌ఐల మరణం

ఫిబ్రవరి 04 న తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద ఎస్‌ఐ శ్వేత మృతి చెందారు. ఆమె రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ-2 రాథోడ్ తానాజీ (60) తెల్లవారుజామున తన క్వార్టర్‌లో ఉన్నప్పుడు హఠాత్తుగా గుండెపోటుకు గురై…

Read More