Chairman Harikepudi Gandhi emphasized his commitment to the welfare of all castes and communities. He inaugurated the Sagar Sangham community hall and promised support for women's empowerment and development.

సగరుల అభ్యున్నతి కోసం పిఎసి చైర్మన్ గాంధీ మాటలు

అన్ని కులాల అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతోందని, నిబద్దత క్రమశిక్షణకు మారుపేరైన సగరుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడతానని పిఎసి చైర్మన్ శేర్లింగంపల్లి శాసనసభ్యులు హరికెపూడి గాంధీ పేర్కొన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో గల సగర సంగం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవనం ప్రారంభోత్సవానికి స్థానిక కార్పొరేటర్ రోజా దేవి రంగారావుతో కలిసి పిఎసి చైర్మన్, శాసనసభ్యులు అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా…

Read More
Sheri Satish Reddy rebukes MLA Krishna Rao's claims of stalled Kalyana Lakshmi checks, accusing him of emotional rhetoric against the Congress government.

కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో కౌంటర్ ఇచ్చిన శేరి సతీష్

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవపు ఆరోపణలు మానుకోవాలని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో చెక్కులు ఇవ్వడం లేదని విమర్శిస్తూ మాట్లాడిన మాటలకు శేరి సతీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన మీద కోపంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపకండి కూకట్ పల్లి…

Read More
నిజాంపేటలో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుని, ఐక్యతకు ప్రతీకగా నిలిచారు.

నిజాంపేటలో మిలాద్ ఉన్ నబీ పండుగ వేడుకలు

నిజాంపేటలో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని, ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు.ర్యాలీకి ఎదుల్లా హుస్సేన్ ఆధ్వర్యం, ఈద్గా నుండి మైబు సుబహాని దర్గా వరకు అల్లాహు అక్బర్ నినాదాలు.మైబు సుబహాని దర్గా వద్ద జెండా ఆవిష్కరించి, హిందూ ముస్లిం భాయ్ భాయ్ గా పండుగ జరుపుకున్నారు.పండుగలో ప్రతి గ్రామం నుండి పాల్గొన్న ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ముస్లిం సోదరులు మండల ప్రజలకు మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ముస్లిం సోదరులు, హిందూ ముస్లిం…

Read More
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆలయ కమిటీలు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఆలయ కమిటీలు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచన

కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆలయ కమిటీలు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బాలనగర్ లో ఆంజనేయస్వామి దేవాలయం నూతన కమిటీ చైర్మన్ గా ప్రవీణ్ నియమితులయ్యారు. మంగళవారం, రమేష్ సమక్షంలో ప్రవీణ్ మరియు ఇతర సభ్యులు ఆలయ ఈవో ఆంజనేయులతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య, మోహన్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ పటేల్ గౌడ్, శివచౌదరి, బచ్చుమల్లి సంధ్య రమాదేవి తదితరులు పాల్గొన్నారు….

Read More