A free medical camp was held in Jainoor by Komaram Bheem Asifabad police, benefiting 300 people.

జైనూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్, కరీంనగర్ సహకారంతో జైనూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మైదానంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పేదల వద్దకే వైద్యం అనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు…

Read More
Collector Venkatesh Dhotre released the SSC Talent Test results conducted by SFI in Komaram Bheem Asifabad district.

ఎస్ఎస్సీ టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేసిన కలెక్టర్

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సీ టాలెంట్ టెస్ట్ ఫలితాలను మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే విడుదల చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, కార్యదర్శి సాయికృష్ణ తెలిపారు. పరీక్షలో 3000 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. టాలెంట్ టెస్ట్ ఫలితాలను విద్యార్థులు తమ తమ పాఠశాలల హెడ్‌మాస్టర్ల వద్ద చూసుకోవచ్చని ఎస్ఎఫ్ఐ నేతలు సూచించారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు తమ సామర్థ్యాలను అంచనా వేసుకోవచ్చని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని…

Read More
Constable Muddasani Pawan attempted suicide by consuming pesticide at Tiryani police station and was rushed to the hospital.

తిర్యాణి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం కలకలం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ ముద్దసాని పవన్ (25) ఆత్మహత్యకు యత్నించడంతో కలకలం రేగింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సహచరులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతడి ప్రాణాలు కాపాడినట్లు సమాచారం. కానిస్టేబుల్ పవన్ స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలం రాజంపేట. విధి నిర్వహణలో ఒత్తిడితోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విధుల్లో మెలకువగా…

Read More
Villagers accused Lambadiguda Panchayat Secretary Srinivas of illegal collections and threats, demanding strict action from officials.

లంబడిగూడ పంచాయతీ కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం లంబడిగూడ గ్రామపంచాయతీ కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇల్లు నిర్మించాలంటే రూ. 30,000 నుంచి 40,000 వరకు వసూలు చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. అధికారుల అండదండలతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించాల్సిన శ్రీనివాస్, తన హోదాను దుర్వినియోగం చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. ఇటీవల ఓ బాధితుడిని ఫోన్ చేసి బెదిరించాడని,…

Read More
Komaram Vandana urged support for the Pardhan community, emphasizing the need for recognition at a public meeting in Adilabad.

పర్ధన్ కులస్తుల గుర్తింపుకు అదిలాబాద్‌లో భారీ సభ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్రీయ పర్ధన్ జెంజాతి ఉత్తన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమరం వందన, పర్ధన్ కులస్థులకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు అదిలాబాద్‌లోని రాంలీల మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పర్ధన్ కులస్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తమ కులానికి గుర్తింపు లేదని, ఇతర సామాజిక వర్గాలతో…

Read More
MLC Dande Vittal urged graduates to attend a key meeting and assured efforts to resolve Podu land issues permanently.

పట్టభద్రుల సమావేశానికి పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ విఠల్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం బెజ్జూరు పెంచికల్ పేట్ మండలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటించారు. ఈ నెల 20వ తేదీన కాగలజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్‌లో పట్టభద్రుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అన్ని పట్టభద్రులు సమావేశానికి హాజరయ్యేలా చూడాలని సూచించిన ఎమ్మెల్సీ విఠల్, అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టభద్రుల…

Read More
SP Srinivas Rao visits Maoist Anita's family in Penchikalpet, inquires about their issues, and provides assistance.

మావోయిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఆసిఫాబాద్ ఎస్పీ

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు “పోరు కన్నా ఊరు మిన్న” కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట్ మండలం అగర్ గూడా గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకు బాయ్ అలియాస్ అనిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిత్యావసర సరకులు, దుస్తులు అందజేశారు. ప్రభుత్వం మావోయిస్టు కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని…

Read More