నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు సర్వే ప్రారంభం : కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికకు సర్వే ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గణపురం మండలంలో కుందూరుపల్లిలో రైతు భరోసా విచారణను పరిశీలించారు. 16-20వ తేదీ వరకు సర్వే, 21-24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. గణపురం మండలంలో 691 మంది రేషన్ కార్డుల కోసం నమోదు అయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపిడిఓ…

Read More

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2025లో భాగంగా సింగరేణి ఓసి-2లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. రవాణాశాఖ అధికారి సంధాని మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలకు మానవ తప్పిదాలు, ముఖ్యంగా రోడ్డు నియమాల ఉల్లంఘనే కారణమని, ఓవర్ స్పీడ్, ఓవర్ టేకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకపోవడం ప్రధాన కారణాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో OC-2 మేనేజర్ కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్…

Read More
A long-standing land dispute between two families in Ippalagudem, Kotharam led to a tragic incident, claiming one life and injuring a woman. Police are investigating the case.

భూవివాదం రక్తపాతంగా మారింది – ఒకరి మృతి, మహిళ తీవ్ర గాయాలు

డిసెంబర్ 27న, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఇప్పల గూడెంలో భూవివాదం కారణంగా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు, మరో మహిళ తీవ్ర గాయాలపాలయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న రెండు కుటుంబాల మధ్య భూమి వివాదం తెరమీదకు వచ్చింది. ఈ రోజు ఉదయం, డోంగిరి బుచ్చయ్య (55) అనే వ్యక్తి, సోదారి లింగయ్య కుటుంబంతో వివాదంగా ఉన్న భూమి వద్దకు వెళ్లారు. అక్కడ లింగయ్య, భార్య పద్మ, బుచ్చయ్య మధ్య మాటల…

Read More
తెలంగాణ వైన్స్‌లో ఫంగస్ కలకలం. యాత్రికులు తాగే కాటన్ బీర్లలో ఫంగస్ కనబడటంతో ఒకరు వాంతులు చేసుకున్నారు. నిర్లక్ష్యంగా స్పందించిన నిర్వాహకులపై ఆందోళన వ్యక్తమైంది.

తెలంగాణ వైన్స్‌లో ఫంగస్ కలకలం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం గ్రామంలో తెలంగాణ వైన్స్‌లో యాత్రికులు కాటన్ బీర్లు తాగడం ప్రారంభించారు. అయితే, వీరిలో ఇద్దరు బీర్లలో ఫంగస్ కనిపించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సంఘటన వల్ల ఒకరు తాగిన తర్వాత వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన వెంటనే మద్యం ప్రియుల దృష్టిని ఆకర్షించింది. వారు వెంటనే తెలంగాణ వైన్స్ ముందు ఆందోళనకు దిగారు. వైన్స్ నిర్వాహకులను అడిగినప్పుడు, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ దురుసుగా ప్రవర్తించారు. ఈ…

Read More