
కోటనందూరు మండలంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
కోటనందూరు మండలంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలంలో, పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ భిందు మాధవ్ ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, పెద్దాపురం డిఎస్పీ శ్రీ శ్రీహరి రాజు మరియు తుని రూరల్ సర్కిల్ సీఐ శ్రీ జి. చెన్నకేశవరావు మార్గదర్శకత్వంలో ఆర్గనైజ్ చేయబడింది. సైబర్ నేరాల ప్రమాదాలు ఈ కార్యక్రమంలో కోటనందూరు ఎస్ఐ…