The Additional Collector inspected the ration shop in Srirangapur and reviewed the rice distribution system. He urged people to utilize the free rice scheme.

శ్రీరంగాపూర్‌లో రేషన్ దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్

గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రెండవ నెంబర్ రేషన్ దుకాణాన్ని అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, సరైన విధంగా రేషన్ పంపిణీ జరుగుతున్నదో లేదో చూడాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇకనుంచి ప్రతి నెల తెల్ల రేషన్…

Read More
The collector provided awareness on paddy procurement in Pebbair mandal and guided farmers with necessary instructions.

పెబ్బేరు రైతువేదికలో ధాన్యం కొనుగోలు అవగాహన

శుక్రవారం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామ రైతువేదికలో పిఎసిఎస్ ఐకెపి పీపీసీ నిర్వాహకులకు ధాన్యం కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, రైతులు ధాన్యం అమ్మేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతుల కోసం తాగునీరు, కుర్చీలు, టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు రిజిస్టర్ నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు ధాన్యం తీసుకువచ్చినప్పుడు తేమ శాతం నమోదు…

Read More
Wanaparthy SP Ravula Giridhar launched a bike rally as part of Beti Bachao-Beti Padhao awareness week on women's empowerment.

వనపర్తిలో మహిళా సాధికారతపై బైక్ ర్యాలీ

వనపర్తి జిల్లాలో మహిళా సాధికారతపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 22 నుంచి మార్చి 8 వరకు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ…

Read More
Ministers Tummala Nageswara Rao and Jupally Krishna Rao laid the foundation for a ₹20 lakh health sub-center in Velturu.

వెల్టూరులో హెల్త్ సబ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన

వెల్టూరు గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ. 20 లక్షల వ్యయంతో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం పూర్తయ్యితే స్థానికులకు అత్యవసర వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, స్థానిక…

Read More
Bharath Yadav from Rajangram releases a song criticizing Congress policies. Singireddy Niranjan Reddy launched it, urging artists to respond to people's struggles.

రాజనగరం గ్రామం నుండి భరత్ యాదవ్ చేసిన ప్రజా వ్యతిరేక పాట

వనపర్తి జిల్లా రాజనగరం గ్రామానికి చెందిన ఏరుపుల భరత్ యాదవ్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఒక పాటను రచించారు. “కాంగ్రెస్ వచ్చిందీరా సాయన్న పంటలు ఎండిపోతున్నాయిరా నాగన్న” అంటూ పాటను రచించి, ఆ పాటను సంగీత దర్శకత్వంలో రాష్ట్ర మాదిగ దండోరా నాయకులు మీసాల రామన్న రూపొందించారు. ఈ పాటను మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు, కళాకారులు, మేధావులు…

Read More
Collector Adarsh Surabhi inspected the Indiramma housing survey, urging surveyors to meet daily targets and report any technical issues immediately.

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పుల్లేకుండా పూర్తి చేయండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఉదయం వనపర్తి సమీపంలోని బసవన్నగడ్డ, రాజానగరం, వడ్డెగేరి ప్రాంతాల్లో జరుగుతున్న సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేలో సరిగ్గా వివరాలు నమోదు చేసి, ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలకు అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందిని కోరారు. సర్వేయర్లు రోజుకు కనీసం 25 ఇళ్లకు సంబంధించిన సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వివరాలు నమోదు…

Read More
Former Minister Niranjan Reddy met Vanaparthi Collector to address stalled development works and ensure the effective use of public infrastructure.

అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో సమావేశమైన నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆదర్శ సురభితో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. రోడ్లు, విద్యా శాఖలకు సంబంధించిన పనులు ఆలస్యం కావడం, నిర్మాణాలు పూర్తి కాని పరిస్థితులను చర్చించారు. ముఖ్యంగా ప్రజల ఉపయోగానికి నిర్మించిన కానీ వాడకంలోకి రాని భవనాల విషయమై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొంతకాలంగా నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్న రోడ్లు, విద్యాసంస్థల నిర్మాణాలు త్వరగా…

Read More