Korangi team emerges as the winner in the DSR Mega Cricket Tournament held in Tallarevu. MLA Datla Subba Raju presented the awards.

తాళ్లరేవులో డీఎస్‌ఆర్ మెగా క్రికెట్ టోర్నీ విజేతగా కోరంగి జట్టు

కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో డీఎస్‌ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను టేకుమూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని, ఆటగాళ్లను అభినందించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 36 జట్లు పోటీపడ్డాయి. ఫైనల్ పోటీలో గాడిమొగ, కోరంగి జట్లు పోటీ పడ్డాయి. చివరకు విజేతగా కోరంగి జట్టు నిలవగా, రన్నరప్‌గా గాడిమొగ…

Read More
Villagers of Ainapuram staged a protest against illegal soil excavation, demanding immediate action.

అయినాపురంలో అక్రమ మట్టిపోతపై గ్రామస్తుల నిరసన

ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్ల ద్వారా భారీగా మట్టిని తరలించడం గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది. సర్పంచ్ మోకా రామారావు ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై టెంట్ వేసి నిరసన తెలిపారు. సుమారు 40 ట్రాక్టర్లు రోజూ మట్టిని తరలిస్తుండడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. తనేలు సమీపంలో అక్రమంగా రొయ్యల చెరువును తవ్వి, అక్కడి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో రోడ్లపై బురద…

Read More
Under the leadership of Ponnada Venkata Satish Kumar, YSRCP organized a bike rally in Mummidivaram, protesting against rising electricity charges.

ముమ్మిడివరం లో వైసీపీ పోరుబాట మోటార్ సైకిల్ ర్యాలీ

ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నాయకత్వం వహించారు. కాశివాని తూము సెంటర్ నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సమయంలో కార్యకర్తలు “చంద్రబాబు డౌన్ డౌన్,” “విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి” అంటూ నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం గమనించాలని ర్యాలీ…

Read More
The Korangi fishermen's compensation meeting has been postponed to January 3, as per MLA Datla Subbaraju, due to a week-long mourning for Manmohan Singh.

కోరంగిలో మత్స్యకారుల నష్టపరిహారం సభ వాయిదా

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరంగిలో మత్స్యకారుల కోసం నిర్వహించనున్న నష్టపరిహార పంపిణీ సభ ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 3వ తేదీకి వాయిదా పడినట్లు ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఈ విషయాన్ని కోరంగి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సభ వాయిదా…

Read More
Muralikrishna Naidu emphasized the need for justice for Kapus in Andhra Pradesh during a meeting in CH Gunnelapalli.

కాపులకు న్యాయం చేయాలని మురళీకృష్ణ నాయుడు విజ్ఞప్తి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నూరుశాతం కృషి చేసిన కాపులకు సంపూర్ణ న్యాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి… జాతీయ కాపు సంఘం అధ్యక్షులు కర్ణ మురళీకృష్ణ నాయుడు.. ముమ్మిడివరం మండలం సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మురళీకృష్ణ నాయుడు… ఎన్నికల ముందర హామీ ఇచ్చిన విధంగా కాపులకు ఉద్యోగాల కల్పనలో 5శాతం రిజర్వేషన్లు,కాపులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే కాపు కార్పోరేషన్ రూ.15000 కోట్ల కేటాయింపు చేయాలని మురళీకృష్ణ నాయుడు అన్నారు.. ఎపిలో…

Read More
Despite hopes for lower prices, liquor sales continue at previous rates, disappointing consumers. Drinkers express frustration over the ongoing high costs.

మద్యం ధరలు తగ్గని అంశంపై మందుబాబుల ఆవేదన

పాత రేట్లకే కొనసాగుతున్న మద్యం విక్రయాలు క్వార్టరుకు(180 ఎ.మ్.ల్ ) నూట యాభై రూపాయల వసూలు.. మద్యం ధరలు తగ్గించ లేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్న మందుబాబులు.. ఏ ప్రభుత్వం అయినా ఏమున్నది, సామాన్యులను దోచుకోవడం షరా మామూలే అంటున్న మద్యం వినియోగ దారులు.. క్వార్టరు మద్యం బాటిలు 99 రూపాయలకే ఇస్తారని అనుకున్న మందుబాబులు తీవ్ర నిరాశకు గురయ్యారు.. తొలి రోజే ఇలా జరిగితే ఇక మద్యం వ్యాపారులు కుమ్మ క్కయితే తమ జేబులు ఖాళీ…

Read More