MLA Venkatarao Focuses on Road Development in Gannavaram

గన్నవరం రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే వెంకట్రావు కృషి

నూతన రోడ్లు, డ్రైనేజీల ప్రారంభోత్సవంగన్నవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శ్రమిస్తున్నారు. రామవరపాడు గ్రామంలోని సిండికేట్ బ్యాంక్ కాలనీలో నిర్మించిన సిమెంట్ రోడ్, డ్రైనేజీలను గురువారం ప్రారంభించారు. ఎన్టీఆర్ పార్క్ రోడ్, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనపర్యటనలో ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు వివరించగా, వీధిలైట్లు లేనట్టు తెలిసింది. వెంటనే పంచాయతీ కార్యదర్శిని కాల్ చేసి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు….

Read More
In the Gannavaram TDP office attack case, complainant Satyavardhan filed an affidavit stating he has no connection. Hearing postponed to today.

గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో కీలక మలుపు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 45 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా సత్యవర్థన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తనను పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం…

Read More
In P. Gannavaram, a car carrying a family plunged into a canal, leading to the loss of two young lives. Police and officials are responding to the incident.

గోరాతి ఘోరమైన మృత్యం… కారు కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదం…

గోరాతి ఘోరమైన ఘటనపి. గన్నవరం మండలంలో చింతా వారి పేట వద్ద మృత్యుఘంటికలు మోగాయి. అదుపుతప్పి ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో తండ్రి నేలపూడి విజయ్ కుమార్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే, భార్య, ఇద్దరు కుమారులు ప్రమాదంలో చిక్కుకుని గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలుప్రమాదంలో గల్లంతైన వారి పేర్లు నేలపూడి ఉమా (30), మనోజ్ (9), రిషి (5)…

Read More
In a meeting led by Gannavaram MLA Giddhi Satyanarayana, Peera Battula Rajasekhar was introduced as the NDA candidate for the Legislative Council, with a call for support and effective governance.

గన్నవరం ఎమ్మెల్యేతో పీరా బత్తుల రాజశేఖర్ పరిచయం

గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ కూటమి తరుపున శాసనమండలి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ను పి. గన్నవరం నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు కూటమి అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ పరిచయం చేశారు.. ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పెరబత్తుల రాజశేఖర్ ను సంపూర్ణ మద్దతు తో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు… అధికారం గా వాటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో…

Read More
In Ambajipet, Surya Teja encountered a snake while working at a coconut warehouse. With the help of snake catcher Varma, they safely captured the snake

ఎర్రా ప్రగడ సూర్యతేజ పాము బంధించిన ఘటన

అంబాజీపేటకు చెందిన ఎర్రా ప్రగడ సూర్యతేజ కొబ్బరి కాయలు నిలువ చేసే గొడౌన్లో గోధుమ్ త్రాసు ఆల్చల్ చేసింది. అందులో పని చేసే వ్యక్తి సూర్య తేజకు పామును చూశానని తెలియపరచగా, వెంటనే సూర్యతేజ స్నేక్ వర్మను పిలిపించాడు. పాము ఉన్న స్థలం నుంచి కొబ్బరికాయలు ఖాళీ చేసి చూడగా, ఆ పాము వెంటనే మురికి నీరు వెళ్లే డ్రైన్ లోకి వెళ్లింది. నెర్పుగా గొట్టాలతో గెంటి లోపల ఉన్న పామును బయటకి రప్పించిన వర్మ, ఆ…

Read More
In preparation for the Bhairava Utsav in Ambajipet on October 16, DSP Y. Govindarao urged the committee for traditional arrangements, ensuring safety and adherence to guidelines.

భేతాళ ఉత్సవానికి పూర్తి సాంప్రదాయ బద్ధంగా ఏర్పాట్లు

శరన్నవరాత్రులను పురస్కరించుకుని విజయదశమి అనంతరం ఈనెల 16న అంబాజీపేట లో నిర్వహించే భేతాళ ఉత్సవాన్ని పూర్తి సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుందామని కొత్తపేట డి.ఎస్.పి వై గోవిందరావు ఉత్సవ కమిటీకి సూచించారు.స్థానిక పెద్ద వీధిలో ఉన్న ఏవీఆర్ గ్రాండ్ మినీ ఏసీ కల్యాణ మండపంలో పి. గన్నవరం సిఐ ఆర్ భీమరాజు అధ్యక్షతన ఉత్సవ కమిటీ తో సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.ఎస్.పి గోవిందరావు మాట్లాడుతూ వాహన నిర్వాహకులు తమ తమ వాహనాలను సక్రమంగా తీసుకుని రావాలని,…

Read More
In the P. Gannavaram Mandal Parishad meeting, MLA Giddi Satyanarayana and MPP Ganishetty Nagalakshmi focused on solving village issues and launching new development projects.

పి. గన్నవరం సర్వసభ్య సమావేశంలో గ్రామ అభివృద్ధి పై చర్చ

పి.గన్నవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈనెల 14వ తేదీ నుండి నిర్వహించనున్న పల్లె వారోత్సవాలలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం, పంచాయతీ నిధులతో నూతన అభివృద్ధి పనులకు…

Read More