February 18, 2026
A1tv Telugu News

Category : Dharmavaram

MANJUNATH
9392919654

APDharmavaramSRI SATHYA SAI

హోం వర్క్ చేయలేదని విద్యార్థులపై చెప్పులతో దాడి

admin
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీనియస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు హోం వర్క్ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు అనిత మానవత్వాన్ని మరిచి వారిని...
APDharmavaramSRI SATHYA SAI

ధర్మవరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని మంత్రి సత్యకుమార్

admin
ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై, పట్టణ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి,...
APDharmavaramSRI SATHYA SAI

జనసేన ఆవిర్భావ దినోత్సవానికి హిందూపురం నుంచి భారీ ర్యాలీ

admin
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14న పిఠాపురం, చిత్రాడలో భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి హిందూపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి పార్టీ...
APDharmavaramSRI SATHYA SAI

మలక వేముల హైవే పనులపై గ్రామస్తుల ఆగ్రహం

admin
సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ హైవే ప్రాజెక్ట్ ద్వారా పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు....
APDharmavaramSRI SATHYA SAI

ధర్మవరం రోడ్డు భద్రత ర్యాలీలో మంత్రి సత్య కుమార్

admin
ధర్మవరం పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ప్యాదింది గ్రామం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ధర్మవరం టౌన్ వరకు కొనసాగింది. ప్రజలకు రోడ్డు భద్రత గురించి అవగాహన...
APDharmavaramSRI SATHYA SAI

ధర్మవరంలో ఎస్పీ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహనా ర్యాలీ

admin
సత్యసాయి జిల్లా ధర్మవరంలో హెల్మెట్ అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ రత్న ప్రారంభించి, ప్రజలందరూ ద్విచక్రవాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. బైక్...
APDharmavaramSRI SATHYA SAI

ధర్మవరం శాసనసభ్యుల ఆధ్వర్యంలో మైనారిటీ నేతలు బీజేపీలో చేరిక

admin
ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ప్రజా సేవా కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా, క్రిష్టాపురం గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు జమీర్ గారు,...