
గజ్వేల్ దవాఖాన వద్ద 284వ రోజు ఉచిత అల్పాహారం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత అల్పాహార పంపిణీ గురువారం 284వ రోజుకు చేరుకుంది. నాలుగో సంవత్సరం కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం స్థానికంగా మంచి స్పందనను పొందుతోంది. ప్రతి రోజూ అనేక మంది రోగులు మరియు వారి సహచరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున స్టార్ హెల్త్ సంస్థ సహకారంతో గుడాల రాధాకృష్ణ సౌజన్యంగా అల్పాహారంతో పాటు బ్రెడ్, అరటి పండ్లు కూడా పంపిణీ…