A grand musical night in Vizag featuring Balakrishna’s hit songs mesmerized music lovers, with an electrifying atmosphere created by fans.

విశాఖలో బాలయ్య పాటలతో సంగీత విభావరి సందడి!

విశాఖపట్నంలో బాలకృష్ణ హిట్ పాటలతో నిర్వహించిన నిర్విరామ సంగీత విభావరి అభిమానులను ఉర్రూతలూగించింది. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 100 హిట్ పాటలు, 200 మంది గాయకుల గళామృతం సంగీత ప్రియులకు మధురానుభూతిని అందించింది. బాలకృష్ణ సినిమాల సూపర్ హిట్ పాటలకు అభిమానులు కేరింతలు కొట్టారు. “జై బాలయ్య జై జై బాలయ్య”, “సమరసింహా రెడ్డి” వంటి పాటలకు ప్రేక్షకులు స్టేజ్…

Read More
In Visakhapatnam, an awareness program on the harmful effects of plastic usage was conducted at KDPMS High School. Officials emphasized the importance of reducing plastic waste to safeguard health and the environment.

విశాఖపట్నంలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

ఒక్కసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ వాడి అనారోగ్యానికి గురి కావద్దు అని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ కుమార్ కోరారు. జి విఎంసి కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాలు అనుసరించి బుధవారం ఉదయం ఈస్ట్ పాయింట్ కాలనీలోని కెడిపిఎమ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాల మీద గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ మాట్లాడుతూ. ఈ ప్లాస్టిక్ వినియోగం…

Read More
Farmers protested at Visakh Dairy, urging for an immediate increase in milk prices after the management reduced rates for milk collection.

విశాఖ డెయిరీ పాల ధర పెంపుకు రైతుల ఆందోళన

విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరను వెంటనే పెంచాలని ఈనెల 29 న విశాఖ డెయిరీ వద్ద జరుగు మీటింగ్ ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్వవ సాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇరట నరసింహమూర్తి పిలుపు నిచ్చారు,శనివారం రాత్రి వి మాడుగుల మండలం వీరారానారాయణం.గ్రామంలో పాలరైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు అనంతరం వారు మాట్లాడారువిశాఖ డెయిరీ యాజమాన్యం పాల ఉత్పత్తి దార్ల నుండి సేకరిస్తున్న పాల…

Read More
Vanamali and the CTG organizations conducted awareness programs in the city to promote the importance of home gardens.

మిద్దె తోటల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం

ప్రతీ ఇంటి మీద మిద్దె తోటలు పెంచాలి అని వనమాలి, సిటిజి సంస్థలు నగరంలో శని, ఆదివారాల్లో 13 ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. “ఇచ్చి పుచ్చుకునే” విధానం లో కూరగాయల మొక్కలు, అంట్లు, విత్తనాలు పంపిణీ చేశారు. ఎకొ వైజాగ్ లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఆకుకూరల విత్తనాలు పంపిణీ చేశారు. మిద్దె తోటల మీద నగరవాసులు అందరికీ అవగాహన అవసరం అని…

Read More
Dr. M. Kasu emphasized celebrating Diwali eco-friendly at AS Raja Women’s Junior College, promoting awareness through the Green Climate Team and SIFA.

పర్యావరణ హితంగా దీపావళి జరుపుదాం

దిపావళి పండుగ పర్యావరణ హితంగా నిర్వహించుదాం అని ఎ ఎస్ రాజా వుమెన్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కాసు అని అన్నారు. గురువారం సాయంత్రం ఎ ఎస్ రాజా వుమెన్స్ జూనియర్ కళాశాలలో విద్యార్ధులతో గ్రీన్ క్లైమేట్ టీం, సిఫా సంస్థలు పర్యావరణ హిత దీపావళి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దీపాల పండుగను పర్యావరణ హితంగా సాంప్రదాయ బద్దంగా జరుపుకుందాం అన్నారు. ఎకో వైజాగ్ ను జయప్రదం…

Read More
Gambian social work student Adam B Saar urged everyone to join in mosquito prevention efforts. An awareness program was held at Akshara English Medium School.

దోమల నివారణకు అవగాహన కార్యక్రమంలో ఆడమ్ బి సార్ పిలుపు

దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని గాంబియా దేశానికి చెందిన సోషల్ వర్క్ విద్యార్థిని ఆడమ్ బి సార్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశానుసారం గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మద్దిలపాలెం లోని అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించండి అని కోరారు. మలేరియా,…

Read More
J.V. Ratnam, founder secretary of Green Climate Team, urges for eco-friendly Diwali celebrations, emphasizing pollution control and awareness among students.

పర్యావరణ హితంగా దివ్వెల పండుగ నిర్వహణపై పిలుపు

పర్యావరణ హితంగా దివ్వెల పండుగ నిర్వహిద్దాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం శివాజీ పాలెం జి.వి.ఎం.సి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎకో వైజాగ్ ను విజయవంతం చేద్దామని అన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలన్నారు. పశు, పక్ష్యాదులకూ, వృద్ధులకూ, పిల్లలకూ హాని కలగకుండా సాంప్రదాయ బద్దంగా దివ్వెల పండుగ నిర్వహిస్తామన్నారు. ఒకే రోజు లక్షలాదిమంది బాణాసంచా…

Read More