Siricilla weavers demand fair wages for saree production; protests intensify with hunger strikes after government’s inaction on fixing labor rates.

కూలీ రేట్లు పెంచక పోవడం నేతన్నల పోరుకు దారి

బీఆర్‌ఎస్ హయాంలో చీరెల ఆర్డర్లతో ఉత్సాహంగా సాగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుదేలైపోయింది. బతుకమ్మ చీరెల ఆర్డర్లు నిలిపివేయడంతో వేలాది నేతన్నలు ఉపాధి కోల్పోయారు. దాంతో 30 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కార్మికులు ప్రభుత్వాన్ని వేడించినా, స్పందన లేక పోవడంతో చివరికి పోరుబాట పట్టారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు చీరెల ఆర్డర్లు ఇవ్వడంతో ఉపాధి తిరిగి దక్కింది కానీ, కూలీ రేట్లు మాత్రం నిర్ణయించలేదు. ప్రభుత్వం…

Read More
Vemulawada temple is gearing up for Maha Shivaratri celebrations with ₹1.75 crore arrangements, expecting 4 lakh devotees.

వేములవాడలో మహాశివరాత్రి జాతర ఘనంగా ఏర్పాట్లు

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగే ఈ జాతరకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ రూ. 1.75 కోట్లతో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కులకు ప్రాచుర్యం పొందింది. అందుకోసం…

Read More
Police prevented a horrific incident in Rajanna Sircilla District's Jillella village, Tangallapalli Mandal. Full details are under investigation.

రాజన్న సిరిసిల్ల జిల్లెల్ల గ్రామంలో ఘోరిని ఆపిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో ఒక ఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలో ఒక వ్యక్తి కొన్ని ప్రమాదకరమైన చర్యలు తీసుకుంటున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ సంఘటనను పోలీసులు చూసి అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున అపతతలు మరియు హింసాత్మక ఘటనలు జరగకుండా నిలిచాయి. గ్రామస్థుల మధ్య గత కొన్ని రోజులుగా కొంత ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, పోలీసులు సమయానికే చర్య తీసుకుని…

Read More
Councillor Nimmashettu Vijay criticized the Congress government for failing to fulfill its promises and deceiving the public under the guise of the "Praja Palana" initiative.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కౌన్సిలర్ విజయ్ ఆగ్రహం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మూడో వార్డులో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మశెట్టు విజయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో చేయని హామీలపై నమ్మకాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. విజయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో హామీలు ఇచ్చినా, వాటిని నెరవేర్చకుండానే ప్రజలను మోసం చేస్తూ దరఖాస్తుల పేరుతో సమయం గడుపుతున్నారని విమర్శించారు. ఆయన ప్రకారం,…

Read More
Women Teachers' Day celebrated in Vemulawada Urdu School, honoring Savitribai Phule's efforts for women's education with tributes and speeches.

సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్న ఉపాధ్యాయులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె త్యాగాలను స్మరించుకున్నారు. తెలుగు పండితుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళల చదువుల కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి నిరుపమానమని కొనియాడారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ను “చదువుల తల్లి”గా సత్కరించి, విద్యార్థులు వారి సేవలను స్మరించి, తదనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి…

Read More
J. Sunitha, a student from the Tribal Women's Degree College in Tangallapalli, has been selected to participate in the Republic Day Parade in Delhi.

ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్న జె. సునీత

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని గిరిజన మహిళ డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థి జె. సునీత ఢిల్లీలోని రాజపత్ వద్ద జరిగే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనడానికి ఎంపికైంది. ఇది ఆమెకు పెద్ద గౌరవం, ప్రతిష్ట. తన ఢిల్లీ ప్రయాణానికి ముందు కళాశాల ప్రిన్సిపాల్ రెహానా ఇప్పత్, ఎన్.సి.సి. బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నాల్ డేనియల్ లాట్ జెమ్, ఇతర ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ…

Read More
District SP launches "Police Akka" program for women’s safety, assigning female constables to educate on laws and support students in every station.

మహిళ రక్షణ కోసం “పోలీస్ అక్క” కొత్త కార్యక్రమం

జిల్లాలో మహిళ రక్షణ ప్రధాన లక్ష్యంగా పోలీసులు మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో “పోలీస్ అక్క” పేరుతో మహిళా కానిస్టేబుళ్లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. “పోలీస్ అక్క”గా ఎంపికైన కానిస్టేబుళ్లు షీ టీమ్‌తో కలిసి పనిచేస్తూ, పాఠశాలలు, కళాశాలల్లో సందర్శనలు చేస్తారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీసింగ్, మహిళా…

Read More