
పలాస వద్ద ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బోగీలు విడిపోయిన కలకలం
శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కొన్ని బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. దాదాపు గంట పాటు రైలు నిలిచిపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మందస-సున్నాదేవి మధ్య చోటు చేసుకుంది. ట్రైన్ 8వ బోగీ వద్ద తలెత్తిన సమస్యతో 15 బోగీలు ఇంజన్తోపాటు ముందుకు వెళ్లిపోయాయి. మిగిలిన బోగీలు వెనక్కి…