Ashwaraopeta police arrested a man for stealing 9 bikes across two Telugu states. The stolen vehicles were recovered, and the thief was presented in court.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ – 9 బైకులు స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుండి దొంగిలించిన 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. భద్రాచలం రోడ్‌లో వాహన తనిఖీల సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. సీఐ కరుణాకర్ వివరాల ప్రకారం, ఎస్సై యాయాతి రాజు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా, సరిపల్లి నరసింహారావు అనే వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా,…

Read More
Aswaraopeta police arrested interstate thief Puneyya for stealing 8 bikes. He faces 69 cases across Telangana and Andhra Pradesh.

అంతరాష్ట్ర దొంగ పుణేయ్య అరెస్ట్ చేసిన అశ్వారావుపేట పోలీసులు

అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో 8 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన అంతరాష్ట్ర దొంగ పుణేయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణేయ్యపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 69 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. పుణేయ్య తీరుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని పోలీసులు పేర్కొన్నారు. అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ కేసు పై దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకోగలిగింది. నిందితుడు వివిధ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయించేవాడని పోలీసులు తెలిపారు. పుణేయ్య గతంలో…

Read More
Farmers in Narayanapuram protested against paddy purchase conditions; MLA Adinarayana intervened to ensure paddy procurement without strict pattas.

నారాయణపురం రైతుల ధర్నాకు ఎమ్మెల్యే ఆదినారాయణ స్పందన

నారాయణపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు పట్టా భూమి కలిగిన రైతుల వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని తెలపడంతో, పట్టా పాసు పుస్తకాలు లేని రైతులు ఆందోళనకు దిగారు. రైతులు 80% మంది పట్టా పొందలేకపోయిన కారణంగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు తమ సమస్యలను ఉంచుతూ 1/70 యాక్ట్ కారణంగా పట్టాలు లభించలేదని పేర్కొన్నారు. తమకు ఉన్న…

Read More
The closing ceremony of the district-level science fair highlighted innovations in agriculture and education. Leaders stressed integrating science into daily life for progress.

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు వేడుకలు

అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అత్యున్నత వ్యవసాయం చేసేందుకు దోహదపడే అంశాలను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించడం జరిగింది అన్నారు. సైన్స్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశ్యము కేవలం అంశాలను డిస్ప్లే చేయడమే కాదు వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించగలిగే స్థితిలో ఉండాలని,…

Read More
In Ashwaravupeta, Bhadradri Kothagudem district, a family dispute led to a violent attack where a son attempted to stab his mother.

అశ్వారావుపేటలో కుటుంబ ఘర్షణ చిన్న కొడుకు దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో కన్నతల్లి తో ఘర్షణ పడిన ఆమె చిన్న కొడుకు కత్తితో దాడి చేయబోగా అడ్డువచ్చిన పెద్ద కొడుకు కు తీవ్రగాయాలయ్యాయి. రవి అనే వ్యక్తి కన్నతల్లి తో గొడవపడి విచక్షణ కోల్పోయి కొడవలితో కన్న తల్లిపై దాడి చేయబోయాడు. అక్కడ ఉన్న రవి అన్నయ్య దినేష్ అమ్మని కాపాడటానికి అడ్ఫు వెళ్ళాడు. ఈ ఘర్షణలో దినేష్ కు తీవ్ర గాయాలయ్యాలి. ఈ ఘటనలో నిందితుడు రవి పారిపోగా రక్తపు మడుగులో…

Read More
A blood donation camp organized by the Ashwaravupeta police commemorates Amar Veerulu, with significant participation from local donors and police officials.

అశ్వారావుపేటలో రక్తదాన శిబిరం నిర్వహణ

పోలీస్ అమర వీరుల వారోత్సవాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సైలు యాయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి లు పాల్గొన్నారు. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ కరుణాకర్ మాట్లాడుతూ అమర వీరుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం…

Read More
The 2.5 MW power plant inaugurated in Ashwaravupeta aims to boost palm oil cultivation and ensure better pricing for farmers in Telangana.

అశ్వారావుపేటలో 36.5 కోట్లతో పవర్ ప్లాంట్ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ1986 లో ఎన్టీఆర్ పెదవేగి లో మొక్క నాటారని,అది ఇప్పుడు వేల ఎకరాలు విస్తరించిందని అన్నారు.1990 తర్వాత తెలంగాణ లో పామాయిల్ సాగు చేసే రైతులకు టన్ను ఇరవైవేలు ధర ఉండేలా దృష్టి పెడతామనిఅవసరమైతే ఇరు రాష్ట్రాల అధినేతలతో కలిసి…

Read More