
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు
గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిపిసిసి అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు, కార్యదర్శి నాయిని యాదగిరి, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజు, గోపాల్ రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. సంబంధిత నేతలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ పార్టీకి…