Upset by family neglect, a youth tried to poison school lunch in Adilabad’s Ichoda, triggering panic and swift police action.

నిర్లక్ష్యానికి ఆక్రోశం – విద్యార్థులపై విషపూరిత దాడి

కుటుంబ నిర్లక్ష్యానికి పాఠశాలపై అసహజ ప్రతీకారం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలోని ధర్మపురి గ్రామంలో ఓ యువకుడు పాఠశాల విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన దారుణం కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో 27ఏళ్ల సోయం కిస్టు అనే నిరుద్యోగ యువకుడు విద్యార్థులకు విషభోజనం పెట్టేందుకు ప్రయత్నించాడు. ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాత్రలపై పురుగుల మందు – అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది పాఠశాల ప్రిన్సిపాల్…

Read More
Panic in Adilabad’s Dharmapuri school as poison found in water tank. Major tragedy averted due to staff alertness. Investigation underway.

ఆదిలాబాద్ స్కూల్‌లో నీటికి విషం కలిపిన దుండగులు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషప్రయోగ ఘటన కలకలం రేపుతోంది. ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్ వంట గదిలోని తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారని అధికారులు గుర్తించారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే వంట పాత్రలతోపాటు ఆహార పదార్థాల పైనా విషం చల్లినట్టు సమాచారం. శనివారం, ఆదివారం సెలవుల సందర్భంగా వంట సిబ్బంది తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూల్‌కు వచ్చి వంట…

Read More
Rice distribution in Adilabad district hits hurdles. Beneficiaries face disappointment due to low stock and poor quality rice supplies.

ఆదిలాబాద్‌లో సన్నబియ్యం పంపిణీ అస్తవ్యస్తం

సన్నబియ్యం పంపిణీ పై ప్రశ్నార్థక చిహ్నంఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ మొదటి నుంచే సమస్యలతో కూడుకున్నది. జిల్లాలోని 18 మండలాల్లో 356 రేషన్‌ దుకాణాల ద్వారా 1.91 లక్షల మందికి బియ్యం పంపిణీ కొనసాగుతున్నా, నెల మొదటి రోజున ప్రారంభించిన పంపిణీ విధిగా నడవడం లేదు. గ్రామాల్లో బియ్యం ఆలస్యం కావడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఐదు రోజులుగా పంపిణీ నిలిచిపోయింది. నో స్టాక్‌ బోర్డులతో వినియోగదారులకు నిరాశరేషన్‌ దుకాణాల…

Read More
Collector Rajarshi Shah visits Thalamadugu, performs check dam puja, emphasizes water conservation and environmental protection.

తలమడుగు లో కలెక్టర్ పర్యటన – చెక్ డ్యామ్ భూమిపూజ

తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సుడిగాలి పర్యటన చేశారు. వాటర్ షేడ్ యాత్ర ప్రారంభోత్సవంలో భాగంగా చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇందిరా పథకం కింద ఉపాధి పొందుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారుల సమక్షంలో గ్రామస్తులతో మాట్లాడారు. తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, వాతావరణ సమతుల్యత కల్పించడంలో నీటి సంరక్షణ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు…

Read More
Tribal villagers suffer due to severe drinking water scarcity, trekking miles to fetch water. Locals plead for immediate government intervention.

తాగునీటి కోసం తండ్లాడుతున్న గిరిజన గ్రామాలు…

ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి తిర్యాణి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. కొన్ని గ్రామాల్లో బోరుబావులు పాడైపోయాయి. మరికొన్ని చోట్ల బావులు అడుగంటడంతో నీటి కొరత ఉధృతమవుతోంది. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ఉన్నా, నిర్వహణ లోపాల వల్ల పైపులైన్‌లు పని చేయడం లేదు. ఫలితంగా గ్రామస్తులు తినడానికి, తాగడానికి కూడా నీరు లేక అవస్థలు పడుతున్నారు. గుండాల, మంగీ, తాటిగూడ, లంబాడీ తండాలు, భీంరాళ్ల వంటి గ్రామాల్లో ప్రజలు ఎడ్లబండ్లు లేదా నడక…

Read More
Adilabad officials and leaders paid rich tributes on the 118th birth anniversary of Babu Jagjivan Ram through floral homage and commemorative events.

జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా

బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయం, స్టాచు మరియు STU భవనాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, శాసన సభ్యులు పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సంఘ నాయకులు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ సేవలు భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమని,…

Read More
The final day of Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavam at Barampur Gutta saw a grand Rathotsavam, with devotees chanting and special pujas.

బరంపూర్ గుట్ట బ్రహ్మోత్సవాల్లో భక్తి ఘనోత్సవం

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను భక్తులు ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి నామస్మరణతో గుట్టను మార్మోగించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం విశేషం. ముగింపు వేడుకల్లో అన్నమయ్య లడ్డువెం…

Read More