
పేదల కాలనీలకు NOC లేకుండా విద్యుత్ మీటర్లు ఇవ్వాలి
2025 ఏప్రిల్ 11న బద్వేలు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాలో పేదల కాలనీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) లేకుండానే విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం AE మేరీ షర్మిలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి కె.శ్రీను మాట్లాడుతూ, సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీ వంటి శివారు ప్రాంతాల కాలనీలు 20…