In Chodavaram, convict gets death sentence in child murder case; advocates and police officer felicitated for justice effort

చోడవరం చిన్నారి హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు

అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని న్యాయస్థానం చరిత్రలో ఒక చారిత్రాత్మక తీర్పుగా బుధవారం రాత్రి వెలువడింది. దేవరపల్లి ప్రాంతంలో 10 సంవత్సరాల క్రితం జరిగిన చిన్నారి హత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష విధించారు. ఈ కేసులో అత్యుత్తమంగా తమ సేవలందించిన అడ్వకేట్ ఉగ్గిన వెంకట రావు మరియు ASI అప్పల నాయుడుకు ఫోరం ఫర్ బెటర్ చోడవరం సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఫోరం వ్యవస్థాపకులు ఆర్క్ ప్రసాద్, బద్రి మహంతి వెంకట రావు…

Read More
PVTG tribal women carried out a 4 km doli march demanding roads, clean water, and healthcare at Bangaru Bandar Road.

గిరిజన మహిళల డోలి యాత్ర – అభివృద్ధి కోసం నినాదాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అనకాపల్లి జిల్లా రావికమతం, మాడుగుల మండలాల సరిహద్దులోని సామలమ్మ కొండపై నివసించే PVTG ఆదివాసీ గిరిజన మహిళలు 4 కిలోమీటర్ల మేర డోలి యాత్ర నిర్వహించారు. జిలుగులోవ గ్రామం నుండి బంగారు బందర్ రోడ్డు వరకు వారు అడవీ మార్గంలో నడుచుకుంటూ తమ సమస్యలను వినిపించారు. కనీస సౌకర్యాలు లేని తమ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని, రోడ్లు, మంచినీరు, వైద్యం వంటి అవసరమైన మౌలిక వసతులు అందించాలని డిమాండ్…

Read More
Frustrated by crushing delays, sugarcane farmers stormed the sugar factory, leading to police intervention.

షుగర్ ఫ్యాక్టరీ ముట్టడించిన చెరుకు రైతులు, ఉద్రిక్తత

గత కొంతకాలంగా షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో చెరుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక రోజు ఫ్యాక్టరీ పనిచేస్తే మరుసటి రోజు నిలిచిపోవడం వల్ల రైతులు తమ పంటను అమ్ముకోలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను ఎన్నిసార్లు ఫ్యాక్టరీ ఎండీకి తెలియజేసినప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఉదయం చెరుకు రైతులు భారీ సంఖ్యలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద గుమిగూడి, “ఎండి డాం డాం” అంటూ నినాదాలు చేశారు….

Read More
JanaSena is working on MangalaPuram barrage construction. PVSN Raju assured farmers of water supply and took the issue to Pawan Kalyan.

మంగళాపురం ఆనకట్ట కోసం జనసేన కృషి ముమ్మరం!

చోడవరం నియోజకవర్గంలోని మంగళాపురం ఆనకట్ట పునర్నిర్మాణానికి జనసేన పార్టీ కృషి చేస్తోంది. ఈ నిర్మాణం ద్వారా 7000 ఎకరాల పంట భూమికి సాగునీరు అందనుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు, స్థానిక రైతులు ఆనకట్ట పరిసరాలను పరిశీలించారు. ఆనకట్టలో నీరు వృధాగా పోతుండటంతో పాటు, ఎడమ కాలువ వైపు భూమి కోతకు గురవ్వడం గమనించారు. రైతులు గత ఆరు సంవత్సరాలుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…

Read More
CPM alleges coalition leaders are deceiving Ghaghar factory farmers. Venkanna criticizes the government’s stance on farmer issues.

ఘగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు పై సిపిఎం ఆగ్రహం

అనకాపల్లి జిల్లా చోడవరంనియోజకవర్గంలోని ఘగర్ ఫ్యాక్టరీ రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు డి వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, కూటమి నాయకులు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతుల కష్టాలను అధికారంలో ఉన్న నేతలు అర్థం చేసుకోవాల్సింది పోయి, మొసలి కన్నీళ్లు కారుస్తూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ఘగర్ ఫ్యాక్టరీలను అభివృద్ధి…

Read More
Government officials have demolished a foundation in Jagananna Colony, Chodavaram, without prior notice.

చోడవరం జగనన్న కాలనీలో అనాధికార కూల్చివేత

అనకాపల్లి జిల్లా చోడవరం లో చీడికాడ వెళ్లే మార్గంలో ఉన్న జగనన్న కాలనీలో కట్టిన పునాదిని తొలగించిన ప్రభుత్వ అధికారులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి అండగా వైసిపి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 2018లో ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ పొందిన ఎలిశెట్టి నాగమణి ఇచ్చి ఉన్నారు. జిల్లా కలెక్టర్కు తెలియపరచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ధర్మ శ్రీ బాధితురాలకు భరోసా కల్పించారు.

Read More
In Chodavaram, a community fridge was inaugurated to prevent hunger, allowing donations and the distribution of food to those in need, initiated by Sadbhavana Community Team.

సాధారణ ప్రజల కోసం కమ్యూనిటీ ప్రిడ్జి ప్రారంభం

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో స్థానిక వినాయకుడి గుడి ప్రాంగణo వద్ద సద్భావన కమ్యూనిటీ టీమ్ చోడవరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకలితో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అని నూతన ఆలోచనతో ఈరోజు చోడవరం పట్టణంలో కమ్యూనిటీ ప్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా డొనేషన్ చేయవచ్చు మరియు వివిధ కార్యక్రమాలలో మిగిలి ఉన్న ఆహారాన్ని వృధాగా పోకుండా ప్యాకింగ్ చేసి కేవలం శాకాహారం మాత్రమే ఫ్రిజ్లో ఉదయం ఎనిమిది8:35 నుండి రాత్రి 9:30…

Read More