CM Chandrababu addressing TDP workers at NTR Bhavan training program

CM Chandrababu | కార్యకర్తలకు దిశానిర్ధేశం..ఆ రెండు ముఖ్యమే

CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు వేదికను సందడిగా మార్చారు. ముఖ్యమంత్రి మంత్రులు, జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమావేశమై, మండల అధ్యక్షుల నియామకాలలో ఏర్పడిన అసంతృప్తిని గుర్తిస్తూ, త్వరలో అందుకు తగిన స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. “కాఫీ కబుర్లు” సమావేశంలో చంద్రబాబు పార్టీ శిక్షణ, నాయకత్వ నైపుణ్యాల ప్రాముఖ్యతను…

Read More
Australia announces social media ban for children under 16

Social Media Ban | ఆస్ట్రేలియా కొత్త చట్టం… 16 లోపు పిల్లలకు నిషేధం

Social Media Ban: ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారుల ఆన్‌లైన్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌నూ వాడకుండా నిషేధించే కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ నిర్ణయంతో వయస్సు పరిమితిని చట్టంగా అమలు చేసిన ప్రపంచంలోని తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ALSO READ:Telangana Transport |  ప్రయాణికులకు గుడ్ న్యూస్….కొత్తగా  ప్రారంభించిన EV బస్సులు..  ఇకపై టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు అన్ని ప్రధాన…

Read More
TSRTC launches new electric buses in Hyderabad with expanded routes

Telangana Transport |  ప్రయాణికులకు గుడ్ న్యూస్….కొత్తగా  ప్రారంభించిన EV బస్సులు.. 

Telangana Transport: తెలంగాణలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల విస్తరణను వేగవంతం చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాణిగంజ్‌ డిపోలో 65 మెట్రో ఎక్స్‌ప్రెస్ EV బస్సులను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 810 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, హైదరాబాద్–సికింద్రాబాద్ నగరాల్లో 300 బస్సులు సేవలందిస్తున్నాయి. జనవరి చివరి నాటికి మరో 175 ఈవీ బస్సులు చేరడంతో నగరంలో మొత్తం 540 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి…

Read More
Illegal clinic in Barabanki sealed after YouTube-based surgery death

ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన | YouTube చూసి ఆపరేషన్… మహిళ మృతి 

Uttar pradesh youtube operation: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన. యూట్యూబ్‌ వీడియో చూసి ఒక మహిళకు శస్త్రచికిత్స చేసిన నాన్-లైసెన్స్ క్లినిక్‌ ఆపరేటర్‌ ఆమెను చంపేశాడు. బారాబంకీ జిల్లా కోఠి ప్రాంతంలోని శ్రీ దామోదర్ క్లినిక్‌లో ఈ ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఎలాంటి వైద్య అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్న జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, తన మేనల్లుడు వివేక్ కుమార్‌తో కలిసి యూట్యూబ్‌ ట్యుటోరియల్ చూసి మహిళకు ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స సమయంలో తీవ్ర…

Read More
Virat Kohli and Rohit Sharma in ICC ODI rankings top positions

ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్‌ కోహ్లీ.. నెంబర్‌ వన్‌గా రోహిత్‌ శర్మ

ICC ODI Rankings: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), రోహిత్‌ శర్మ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.  సోషల్ మీడియాలో రోకో(RO-KO) హావా నడుస్తుంది అని నీటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్న రోహిత్‌ శర్మ(Rohit Sharma) తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో మొత్తం 302 పరుగులు సాధించాడు….

Read More
Fire personnel working to control the blaze at the seven-storey textile building in Surat

Surat Fire Accident | సూరత్ టెక్స్‌టైల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Surat Fire Accident: గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఏడంతస్తుల టెక్స్‌టైల్ భవంతిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి  చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించారు. సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలిలో పనిచేస్తున్నాయి. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ALSO…

Read More
PM Modi highlighting unclaimed financial assets in his LinkedIn post

Pm Modi on Uncliamed Assets | క్లెయిమ్‌ చేయని ఆస్తులపై మోదీ కీలక ప్రకటన

Pm Modi on Uncliamed Assets: దేశవ్యాప్తంగా క్లెయిమ్‌ చేయని ఆస్తులపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లింక్డ్‌ఇన్‌(Linkdin)లో బుధవారం పోస్ట్ చేసారు. ప్రజలు మరిచిపోయిన లేదా ఇప్పటివరకు అందని నిధులను తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అని ఆయన తెలిపారు. ‘మీ ధనం–మీ హక్కు’ అని స్పష్టం చేస్తూ, ఈ నిధులను సులభంగా పొందేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ALSO READ:H-1B VISA షాక్…అపాయింట్‌మెంట్లు 2026కి వాయిదా  ప్రస్తుతం దేశవ్యాప్తంగా…

Read More