Naugam police station blast site in Srinagar with officials inspecting damage

Srinagar Naugam Blast: ఉగ్రదాడి కాదు, యాక్సిడెంట్ మాత్రమే 

Srinagar Naugam Blast: ఢిల్లీ ఘటన మరవక ముందే  దేశంలో మరో పేలుడు సంభవించింది.శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఘటనలో తహసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌తో సహా మొత్తం 9 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. ఈ పేలుడు ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగినదేనని కశ్మీర్‌ డీజీపీ(kashmir DGP) నళిన్‌ ప్రభాత్‌ స్పష్టం చేశారు. వైట్‌ కాలర్‌ ఉగ్రవాద మాడ్యూల్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసిన…

Read More

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో భయానక వరదలు: ధారళి గ్రామం ముంపుకు, నలుగురు మృతి – 50 మంది గల్లంతు! సహాయక చర్యలతో రంగంలోకి సైన్యం

ఉత్తరాఖండ్‌లో మరోసారి ప్రకృతి తన ప్రబల రూపాన్ని చూపించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరకాశీ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ధారళి గ్రామంలో ఆకస్మికంగా ఉధృతమైన వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వరదల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గల్లంతయ్యారని స్థానికులు చెబుతున్నారు. ధారళి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ధారళి గ్రామంపై వరదల విరుచుకుపాటు ధారళి గ్రామాన్ని ఉధృతమైన జలప్రవాహం ముంచెత్తింది. క్షణాల్లోనే…

Read More

Article 370 రద్దుకు ఐదేళ్లు .జమ్మూకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం అప్రమత్తమైంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. లోయలో ఇటీవల ఉగ్రవాదులు చెలరేగిపోతున్న నేపథ్యంలో భద్రతా దళాలను కేంద్రం అలర్ట్ చేసింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసింది. అమర్‌నాథ్ యాత్ర వాహనాలపైనా ఇలాంటి ఆంక్షలే విధించింది. అలాగే,…

Read More