Legends Reunion: భారత క్రికెట్ గోల్డెన్ మెమరీస్.. లెజెండ్స్ రీయూనియన్ ఫోటో వైరల్
Indian Cricket Legends Reunion: భారత క్రికెట్ చరిత్రలో 2000ల కాలం ఒక స్వర్ణయుగంగా నిలిచింది. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో దూకుడు క్రికెట్ను నేర్చుకున్న ఆ తరం ఆటగాళ్లు తాజాగా మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్, మహమ్మద్ కైఫ్, ఆశిష్ నెహ్రా కలిసి దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ‘లెజెండరీ రీయూనియన్’ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇటీవల…
