woman approaches rohit sharma seeking help in indore

Rohit Sharma Security Incident | రోహిత్ శర్మను అడ్డుకున్న మహిళ..సాయం చేయండి ప్లీజ్ అంటూ..?   

Rohit Sharma Security Incident: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇందౌర్‌లో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్‌లోకి వెళ్లుతున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ అకస్మాత్తుగా దూసుకొచ్చింది. తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, సాయం చేయాలని ఆమె వేడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ALSO READ:ప్రయాగ్‌రాజ్ ఆర్మీ ప్లేన్ క్రాష్: వీడియో వైరల్ |…

Read More
central government has approved the continuation of Atal Pension Yojana till 2030-31, ensuring guaranteed monthly pension for unorganised sector workers

Atal Pension Yojana | కేంద్రం కీలక నిర్ణయం.. అటల్ పెన్షన్ యోజన కొనసాగింపు

Atal Pension Yojana: అసంఘటిత రంగ కార్మికులకు శుభవార్తగా, అటల్ పెన్షన్ యోజనను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవీ విరమణ అనంతరం హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్ అందించే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది పేద కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత లభించనుంది. ఈ పథకం కోసం ప్రచార, అభివృద్ధి కార్యకలాపాలు, గ్యాప్ ఫండింగ్‌కు కూడా ప్రభుత్వ మద్దతు కొనసాగనుంది. 2015 మే 9న ప్రారంభమైన…

Read More
Prayagraj Army Training Plane Crash

ప్రయాగ్‌రాజ్ ఆర్మీ ప్లేన్ క్రాష్: వీడియో వైరల్ | Prayagraj Army Plane Crash Video

* సంఘటన స్థలం: కెపి కళాశాల వెనుక* సంఘటనా వీడియో వైరల్* అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభం Prayagraj Army Plane Crash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఆర్మీ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ సంఘటన కెపి కళాశాల వెనుక చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న విమానం చెరువులో కూలింది. సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. విమానం…

Read More
varanasi movie mahesh babu rajamouli release update

Varanasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్

Mahesh Babu-Rajamouli: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, అప్పుడే 2027లో విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే రాజమౌళి(SS Rajamouli) సినిమాలు సాధారణంగా అనుకున్న సమయానికి విడుదల కావు అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండటంతో, ఈ రిలీజ్ డేట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘వారణాసి’ టీమ్…

Read More
litton das on bangladesh t20 world cup uncertainty

T20 World Cup: అయోమయంలో బంగ్లా జట్టు.. వరల్డ్‌కప్‌లో ఆడేది డౌటే

T20 World Cup Controversy: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ కెప్టెన్ లింటన్ దాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాము అయోమయంలో ఉన్నామని, టోర్నీలో ఆడే అవకాశంపై స్పష్టత లేదని వెల్లడించారు. భారత్ వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో తాము పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతున్న ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ…

Read More
gold silver prices surge in indian market

షాక్ ఇచ్చిన బంగారం ధరలు..ఒక్కరోజే ఎంత పెరిగిందంటే ?

Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రూ.లక్షన్నర మార్క్‌ను దాటిన మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. బుధవారం ఉదయం 9.45 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.59 లక్షలకు చేరింది. క్రితం రోజు ధర రూ.1,52,800తో పోలిస్తే ఒక్కరోజే రూ.6,000కుపైగా పెరగడం విశేషం. ఇక వెండి ధర కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. నేటి మార్కెట్‌లో…

Read More
jr ntr dragon movie shooting update

Jr NTR Dragon | డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప అనారోగ్యం

Dragon Shooting Update: జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’(Dragon)పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో వేగంగా చిత్రీకరణ కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఒక…

Read More