Former Congress MP Kusuma Krishnamurthy, who passed away in Delhi due to cardiac arrest

Kusuma Krishnamurthy Death | మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

Kusuma Krishnamurthy Death: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఆయన మృతివార్త వెలువడగానే రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ALSO READ:Lionel Messi Tour | 14 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన లియోనెల్ మెస్సీ 1940 సెప్టెంబర్‌…

Read More
Bomb squad teams conducting checks at Shamshabad Airport after threat alerts

Shamshabad Airport bomb threat | కోవైట్, లండన్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు కలకలం   

Shamshabad Airport bomb threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచిహెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి హైదరాబాదుకు రానున్న KU-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, సేఫ్టీ ప్రోటోకాల్ మేరకు విమానం మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని విమానయాన అధికారులు వెల్లడించారు. అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదుకు వచ్చే బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA-277…

Read More
Ayyappa devotees stranded at Hyderabad airport due to Indigo flight delay

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల ఆందోళన

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల ఆందోళన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12:.40 గంటలకు శంషాబాద్ నుంచి కొచ్చి బయలుదేరాల్సిన ఇండిగో విమానం ఇప్పటికీ రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విమాన ఆలస్యంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అయ్యప్ప స్వాములు ఆరోపించారు. గంటల తరబడి వేచి చూసినా, ప్రయాణికులకు నీరు, భోజనం, విశ్రాంతి వంటి కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేవని…

Read More
Students participating in a heated mock assembly session in Amaravati with debates and marshals intervening.

Student Mock Assembly: అమరావతిలో వేడివేడి చర్చ…నిరసనలతో హల్‌చల్ 

AP Mock Assembly: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో వేడి వాదోపవాదాలు జరిగాయి. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మన్యం జిల్లాకు చెందిన లీలాగౌతమ్ మాక్ సీఎం పాత్రను, అదే జిల్లాకు చెందిన సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి డిప్యూటీ సీఎం గా, తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి విద్యాశాఖ మంత్రిగా, కాకినాడకు…

Read More
Mamata Banerjee and BJP campaign activities ahead of West Bengal Elections 2025

West Bengal Elections 2025: మమతా బెనర్జీకి గట్టి సవాల్‌గా మారిన బీజేపీ 

బీహార్‌లో మరోసారి గెలిచిన తర్వాత మా టార్గెట్ బెంగాల్ అని ప్రధాని మోదీ, అమిత్ షా సవాల్ చేశారు. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర పోటీగా మారనున్నాయి. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన మమతా బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, నాలుగోసారి గెలుపు అంత సులభంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కమ్యూనిస్టుల్ని ఓడించి అధికారంలోకి వచ్చిన మమతా, ఆ పార్టీని క్రమంగా బలహీనపరిచినా, ఆ…

Read More
AP Minister Nara Lokesh praises government teacher Kousalya for innovative teaching methods

Lokesh Praises Govt Teacher | కౌసల్య టీచర్ వినూత్న బోధనపై మంత్రి నారా లోకేశ్ ఫీదా 

Lokesh Praises Teacher: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ పాఠశాలల్లో తమదైన శైలిలో విద్యార్థులకు బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులను ఎక్స్ వేదికగా అభినందిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా, అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య బోధనా విధానం మంత్రి లోకేశ్‌ను ఆకట్టుకుంది. ఆమె విద్యార్థులతో కలిసి ఆటపాటలు, సామెతలు, సూక్తులను ఉపయోగించి పాఠాలు చెప్పే విధానం…

Read More
President and Vice President arriving in Andhra Pradesh for Sathya Sai Baba centenary celebrations

President Murmu Visit AP: సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి  

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో  రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం 10:50 గంటలకు సత్య సాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ALSO READ:ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం అక్కడి నుంచి కాన్వాయ్‌తో హిల్ వ్యూ స్టేడియంకు వెళ్లి శత జయంతి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారు. రాష్ట్రపతి,…

Read More