Mahatma Gandhi bronze statue theft in Australia

Mahatma Gandhi Statue Stolen | గాంధీ విగ్రహని ఎత్తుకెళ్లిన దొంగలు..ఎక్కడంటే

Mahatma Gandhi Statue: ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లోని మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసి ఎత్తుకెళ్ళడం కలకలం రేపింది. జనవరి 12 అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ‘యాంగిల్ గ్రైండర్’తో విగ్రహం పాదాల దగ్గర కట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానిక మరియు భారతీయ సమాజంలో కలకలం రేపుతోంది. ఈ విగ్రహం భారత ప్రభుత్వం (ICCR) తరపున…

Read More
MLA Defection Case Kadiyam Srihari Speaker Notice

MLA Defection Case | తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు.. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

MLA Defection Case: ఎమ్మెల్యేలు ఫిరాయింపు కేసులో మరో కీలక మలుపు వచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ బుధవారం, ఈ నెల 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read More
pawan kalyan warning liquor shop owners

Pawan Kalyan warns liquor shop owners | లిక్కర్ షాప్ యజమానులకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ అమ్మకాల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి, ముఖ్యంగా మద్యం షాపుల్లో బాటిల్స్ MRP కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు సాయంత్రం తెలిసింది. దీనిపై పవన్ కల్యాణ్ ఎక్స్ వేదిక ద్వారా షాప్ యజమానులకు హెచ్చరికలు ఇచ్చారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని,ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్ సూచించినట్టు, ఎక్సైజ్…

Read More
Bhukya Yashwant scaling Mount Diomali Odisha

Telangana mountaineer | దేశ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్

Telangana mountaineer: తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్(Mountaineer Bhukya Yashwant ) మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించిన యశ్వంత్ తాజాగా ఒడిశాలోని మౌంట్‌ దియోమలి(Mount Diomali Odisha) (1,672 మీటర్లు) ఎక్కాడు. భూక్య యశ్వంత్ దేశంలో అత్యంత ఎత్తైన 28 పర్వతాలను, అలాగే ఏడు ముఖ్య శిఖరాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇందులో భాగంగా నార్త్‌ఈస్ట్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోం రాష్ట్రాల్లో పర్వతాలను…

Read More
Today gold and silver rates bullion market

Gold Rates Today | బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త..ఎంత తగ్గిందంటే ?

Gold Rates Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. నిన్న భారీగా పడిపోయిన ధరలు, ఇవాళ కూడా మరింత తగ్గడం గోల్డ్ లవర్స్‌లో ఆనందాన్ని నింపింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధరపై ఏకంగా రూ.1,420 తగ్గుదల నమోదైంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,750 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే…

Read More
Indian stock market rise

Stock Market Today | Sensex, Nifty భారీ లాభాలతో ముగిశాయి

Stock Market Update: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్ సందర్భంగా పన్ను పొటు ప్రభావంతో గత స్పెషల్ సెషన్‌లో నష్టాల మధ్య ఉన్న సూచీలు, నేడు మదుపర్ల దృష్టి ఇతర అంశాలపై కేంద్రీకృతం కావడంతో మళ్లీ దూసుకెళ్లాయి. ముఖ్యంగా “రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industrys)”, “అదానీ పోర్ట్స్”షేర్లు సూచీలను మద్దతుగా నిలిపాయి. సూచీలు ఉదయం నష్టాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో మోస్తరు లాభాలతో కదలాడిన తరువాత, చివరికి కొనుగోళ్ల మద్దతుతో “సెన్సెక్స్ 81,666.46 పాయింట్ల”…

Read More
Kavitha on Phone Tapping Case

Phone Tapping Case | ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆలస్యంపై కవిత అసంతృప్తి

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రెండేళ్లకు చేరుకున్నప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ఇంకా పూర్తికాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి వాస్తవాలు బయటపెట్టి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, సిట్‌ విచారణలో నిజంగా ఏం జరిగిందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడిస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు….

Read More