Undavalli Arun Kumar Serious on Pawan Kalyan comments

పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

Undavalli Arun Kumar: సీనియర్‌ పొలిటీషన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పడం సరికాదని, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్‌ చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఉండవల్లి, పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని, ఆయనపై అనవసర ప్రభావం పడుతోందని అన్నారు. ALSO READ:Gold Rates…

Read More
Gold and silver rates update India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు 

 Gold Rates Today: పసిడి ప్రియులకు శుభవార్త ఇప్పట్లో  శుభకార్యాలు లేకపోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల్లో ధరలు రోజుకోలాగా మారడంతో కొనుగోలుదారులు నిరాశకు గురైన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండినా, దేశీయంగా పసిడి ధరలు తగ్గకపోవడంతో బంగారం వ్యాపారాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజు తులం బంగారం ధరలో రూ.540 తగ్గుదల నమోదు అయింది. ట్రేడింగ్ రూ.1,30,150 వద్ద జరిగింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర…

Read More
Passengers waiting at airport during Indigo flight cancellations in India

Indigo Flight Ticket Price | ఇండిగో సంక్షోభంపై కేంద్రం కీలక ఆదేశాలు

Indigo Flight Ticket Price: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక జోక్యం చేసుకుంది. ఇండిగో వరుసగా వెయ్యికిపైగా విమానాలను రద్దు చేయడంతో అత్యవసర ప్రయాణాలు చేస్తున్న వేలాదిమంది ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. కౌంటర్లు వద్ద నిరసనలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్‌లైన్స్ టికెట్ రేట్లను పెంచడం ప్రారంభించాయి. దీనిని అడ్డుకునేందుకు కేంద్రం టికెట్ల ధరలపై క్యాపింగ్…

Read More
Bomb squad teams conducting checks at Shamshabad Airport after threat alerts

Shamshabad Airport bomb threat | కోవైట్, లండన్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు కలకలం   

Shamshabad Airport bomb threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచిహెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి హైదరాబాదుకు రానున్న KU-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, సేఫ్టీ ప్రోటోకాల్ మేరకు విమానం మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని విమానయాన అధికారులు వెల్లడించారు. అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదుకు వచ్చే బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA-277…

Read More
Telangana Global Summit venue and international delegates gathering in Hyderabad

Telangana Global Summit: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా అడుగులు

Telangana Global Summit 2024: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది ప్రభుత్వం. మొత్తం 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో సహా 1,686 మంది డెలిగేట్లు హాజరు కానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని పెట్టుబడిదారులు, గ్లోబల్ ఇండస్ట్రీ నాయకులు పాల్గొనే వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది….

Read More
Makers confirm Akhanda 2 release postponed new date coming soon

Akhanda 2 Movie Update | బాలయ్య అభిమానులకు శుభవార్త…కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ

Akhanda 2 Movie Update: నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2’(Akhanda 2) విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానుల్లో నిరాశను సృష్టించింది. ఫైనాన్స్ సంబంధిత సమస్యల కారణంగా ప్రీమియర్ షోలు నిలిచిపోయాయన్న వార్తలు వినిపించాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందన్న ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తాజాగా నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేస్తూ, ‘అఖండ 2’ను పెద్ద తెరపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఊహించని…

Read More
Hydra Commissioner apology Telangana High Court

హైకోర్టులో క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ : Hydra Commissioner

Hydra Commissioner: బతుకమ్మకుంట వివాదంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు వచ్చి క్షమాపణ తెలిపారు. ఈ కేసులో ఎ.సుధాకర్‌రెడ్డి హైడ్రాపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయగా, జూన్‌ 12న జారీ చేసిన యథాతథస్థితి ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వెలిశాయి. అయితే ఈ పిటిషన్‌పై అక్టోబర్‌ 31న విచారణ జరిపిన హైకోర్టు, రంగనాథ్‌ వ్యక్తిగత హాజరుతో వివరణ ఇవ్వాలని నవంబర్‌ 27న ఆదేశించింది. అయితే అత్యవసర పనుల కారణంగా హాజరుకాలేకపోతున్నానని…

Read More