Roja reacts to accident involving Pawan Kalyan’s son Mark Shankar in Singapore, prays for his speedy recovery and good health.

పవన్ కుమారునికి గాయం.. రోజా స్పందన హృదయాన్ని తాకింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రమాద సమయంలో మార్క్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్.కె. రోజా తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు….

Read More
BRS Silver Jubilee Celebrations with Grand Plans

బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలకు భారీ ఏర్పాట్లు

బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో సిల్వర్ జుబ్లీ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్‌నేనని స్పష్టంచేశారు. పార్టీ స్థాపన నుంచి ప్రజల మద్దతుతో ముందుకు సాగిందని గుర్తు చేశారు. ఎల్కతుర్తిలోని 1,200 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ వివరించారు….

Read More
Pawan Kalyan slams YSRCP for misusing volunteers, says no official records exist and urges clarity on salary disbursement.

వాలంటీర్లను మోసం చేసింది గత ప్రభుత్వం, పవన్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ వైసీపీ ప్రభుత్వాన్ని వాలంటీర్ల విషయంలో తీవ్రంగా విమర్శించారు. డుంబ్రిగూడ మండలంలోని కురిది గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వాలంటీర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేశారంటూ మండిపడ్డారు. వాలంటీర్లకు సంబంధించిన ఎలాంటి అధికారిక ఆధారాలు లేకుండా చేశారని పవన్ ఆరోపించారు. అంతటి సీరియస్ అంశంపై కేబినెట్‌లో మంత్రి నారా లోకేశ్‌తో చర్చించే అవకాశం కూడా కనిపించలేదన్నారు. జీతాలు ఎలా చెల్లించారో తెలియక, ప్రజలే వాలంటీర్ నాయకులను అడిగి తెలుసుకోవాలని సూచించారు….

Read More
Bandi Sanjay alleges KTR and Revanth are conspiring to meet over delimitation, plotting strategies to weaken BJP.

డీలిమిటేషన్ పై కుట్రలతో కేటీఆర్-రేవంత్ కలయిక?

డీలిమిటేషన్ అంశంపై హైదరాబాద్‌లో జరగబోయే సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కలిసి సమావేశమయ్యేందుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రక్షించేది రేవంత్ రెడ్డి అవుతారని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశానికి ఈ ఇద్దరూ హాజరయ్యారని గుర్తు చేశారు. త్వరలో జరగబోయే సమావేశంలో కూడా కలుసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం అందిందని తెలిపారు….

Read More
Jagan’s helicopter was slightly damaged at Raptadu. Due to safety concerns, he travelled to Bengaluru by road.

రాప్తాడు పర్యటనలో జగన్ హెలికాప్టర్‌కు నష్టం

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ ఇవాళ సందర్శించారు. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. హెలిప్యాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. హెలికాప్టర్ ల్యాండయ్యాక కార్యకర్తలు హెలిప్యాడ్ వైపు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొంతమంది హెలికాప్టర్ వద్దకు వెళ్లిపోవడంతో విమానానికి స్వల్పంగా నష్టం ఏర్పడింది. గాలిలోకి ఎగరడానికి ఇది ప్రమాదకరమని పైలట్లు అభిప్రాయపడ్డారు. జగన్ బెంగళూరుకు వెళ్లే ప్లాన్ ఉండగా అదే హెలికాప్టర్…

Read More
Pawan Kalyan participated in abhishekam at Kurudi temple in Araku and announced ₹5 lakh for village development during his ASR district tour.

కురుడి శివాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక దర్శనం

అరకు నియోజకవర్గంలో తన పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కురుడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించి, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తురాలు రాములమ్మతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గతంలో ‘అడవితల్లి బాట’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్…

Read More
Pawan Kalyan launches Araku development mission, assures better tribal lives and expresses gratitude for road funds approval by CM Chandrababu.

అరకు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి శ్రమించేందుకు కసిగా రంగంలోకి దిగారు. అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని పవన్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అడవి తల్లి అన్నం పెడుతుంది, నీడనిస్తుంది. మన్యం పరిరక్షణతోపాటు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి” అని అన్నారు. అరకు ప్రాంతం ప్రకృతితో నిండి, పర్యాటక అభివృద్ధికి అనువుగా ఉందని పవన్ పేర్కొన్నారు. మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లోపించడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు…

Read More