Kakani faces charges in illegal quartz export worth ₹250Cr. Bail plea rejected; police issue lookout notices as he remains absconding.

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో కాకాణిపై కేసు, పరారీలో

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, రవాణా, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌పై పలు అభియోగాలు ముడిపడ్డాయి. రూ. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్, పల్సపర్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఈ వ్యవహారంలో బహుళ కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కాకాణికి ఇప్పటికే మూడుసార్లు పోలీసులు నోటీసులు పంపినా, ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో, ఆయనపై నమోదు చేసిన ముందస్తు బెయిల్…

Read More
During Jagan’s visit, a scuffle at helipad led to police complaint. Ex-MLA Thopudurthi faces FIR based on constable's report.

హెలీప్యాడ్ తోపులాటపై తోపుదుర్తిపై కేసు నమోదు

రాప్తాడు నియోజకవర్గం మాజీ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద జరిగిన తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు తీసుకున్నారు. హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్ల గురించి తీసుకెళ్లినప్పుడు తోపుదుర్తి పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లు తక్కువగా ఉన్నాయని డీఎస్పీ స్వయంగా ప్రకాశ్ రెడ్డికి తెలియజేసినట్లు పోలీసులు వివరించారు. కానీ అప్పటికీ ఆయన…

Read More
Laxman lashes out at Revanth's bold comments on BJP, saying his remarks aim to impress Rahul Gandhi amid growing insecurity.

రేవంత్ కామెంట్లపై బీజేపీ లక్ష్మణ్ ఘాటుగా స్పందన

తెలంగాణలో బీజేపీకి ఎదిగే అవకాశమే ఇవ్వమని చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కే లక్ష్మణ్ గురువారం స్పందించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి బలహీనంగా ఉందని, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తుమ్మితే పడిపోతాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు…

Read More
MP Avinash Reddy slams AP officials for targeting YSRCP leaders with false cases, warns none of those responsible will be spared.

వైసీపీ కేడర్‌పై కుట్రలు… వారిని వదిలేది లేదు

ఏపీ అధికారులు వైసీపీ కేడర్‌ను టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తప్పుడు కేసులు బనాయించి వైసీపీ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇప్పటి ప్రభుత్వానికి ఇది రాక్షసానందంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇది సాధారణ రాజకీయాలు కాదు… కక్ష సాధింపు రాజకీయాలు అని విమర్శించారు. వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను ఆయన స్వగృహంలో పరామర్శించిన అనంతరం అవినాశ్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు…

Read More
AP Minister Nadendla Manohar inspected the civil supplies store at AP Bhavan in Delhi and seized it due to irregularities in rice weights.

ఏపీ భవన్‌లో దుకాణంపై నాదెండ్ల ఆకస్మిక తనిఖీ

ఢిల్లీ ఏపీ భవన్‌లో ఉన్న పౌరసరఫరాల శాఖ దుకాణాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. బియ్యం బస్తాలను పరిశీలించి నాణ్యతను, తూకాన్ని పరిశీలించిన మంత్రి, బస్తాలలో తూకం తేడా రావడాన్ని గమనించారు. దీంతో అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న విషయాన్ని గుర్తించిన మంత్రి, వెంటనే దానిని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పేరుతో నిర్వాహణ అవ్యవస్థగా ఉందని, దీనిని తక్షణమే సరిచేయాల్సిన అవసరం…

Read More
Ahead of the BRS silver jubilee in Warangal, Harish Rao slammed Congress, calling KCR's rule successful and Revanth Reddy's governance a failure.

రజతోత్సవ సభకు హరీశ్ రావు ఫైర్ కామెంట్స్

ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహకాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వం కోసం మొత్తం తెలంగాణ ఆత్రుతగా ఎదురుచూస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలనతో ప్రజలకు నిజాలు బహిర్గతమయ్యాయని హరీశ్ విమర్శించారు. ఎల్ఆర్ఎస్‌ను ఉచితం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని ఎత్తిచూపారు. రైతులకు ఇచ్చిన హామీలు…

Read More
Ramagiri SI Sudhakar Yadav strongly counters Jagan’s remark on police uniforms, warns to mind the words and respect the service.

బట్టలు ఊడతీస్తానన్న జగన్‌కి ఎస్‌ఐ ఘాటుగా వార్నింగ్!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పోలీసుల మధ్య తీవ్ర ఆందోళన కలిగించాయి. ఆయన “అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడతీస్తాం” అని వ్యాఖ్యానించగా, శ్రీసత్య సాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ దానికి గట్టిగా స్పందించారు. “ఈ యూనిఫాం మేము జేబులో పెట్టుకోలేదు. ఎన్నో కష్టాలు పడి, పరీక్షలు రాసి, శారీరకంగా ట్రైనింగ్‌ పూర్తిచేసి, వేల మందిలో నెగ్గి వచ్చాం. ఎవడైనా వచ్చి ఊడదీయడానికి ఇది అరటితొక్క కాదు. మాటలు…

Read More