Security personnel injured in Maoist landmine blast at Karregutta forest

గణతంత్ర దినోత్సవాన మావోయిస్టుల దుశ్చర్య.. 11 మంది జవాన్లకు గాయాలు

Karregutta Forest Blast: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 మంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో 10 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ జవాన్లు, ఒకరు కోబ్రా బెటాలియన్‌కు చెందిన అధికారి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన కర్రెగుట్టల అడవులు గతంలో మావోయిస్టుల బలమైన స్థావరాలుగా…

Read More
10 ton steel bridge stolen overnight in Chhattisgarh

Steel Bridge Stolen | ఇదెక్కడి దొంగతనంరా నాయన…తెల్లారేలోపే 10 టన్నుల స్టీల్ వంతెన మాయం

Steel Bridge Stolen: రాత్రికి రాత్రే 10 టన్నుల బరువైన స్టీల్ వంతెన చోరీకి గురైన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కలకలం రేపింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కోర్బా నగరంలోని ధోధిపారా ప్రాంతంలో హస్డియో ఎడమ కాలువపై సుమారు 40 ఏళ్ల క్రితం 70 అడుగుల పొడవైన ఉక్కు వంతెనను నిర్మించారు. ఈ వంతెన బరువు 10 టన్నులకు పైగానే ఉంటుంది. జనవరి 18న ఉదయం కాలువపై వంతెన కనిపించకపోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి…

Read More
ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఒకే ట్రాక్‌పై నిలిచిన మూడు రైళ్లు

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో పెను ప్రమాదం తప్పింది – ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ రైల్వే డివిజన్‌లో గురువారం మరోసారి రైల్వే భద్రతపై ప్రశ్నలు తలెత్తే సంఘటన చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురుగా రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే లోకోపైలట్‌లు అప్రమత్తంగా వ్యవహరించి రైళ్లను సమయానికి నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సిగ్నల్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. ఇదే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొన్ని రోజుల…

Read More