కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కమెడియన్ ఫిష్ వెంకట్

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కమెడియన్ ఫిష్ వెంకట్

ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం రెండు కిడ్నీలు ఫెయిలై ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.వెంకట్‌కు కిడ్నీ మార్పిడి అవసరం, ఖర్చు భారీగా ఉంటుందని ఆయన భార్య సువర్ణ తెలిపారు. కాగా, ప్రభాస్ రూ.50 లక్షలు సాయం చేశారన్న వార్తలు నిరాకరించారు. కిడ్నీ మార్పిడికి దాతలు, మానవతావాదులు ముందుకు రావాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది.

Read More
చికెన్‌కు మించిన ప్రోటీన్

చికెన్‌కు మించిన ప్రోటీన్…

ప్రోటీన్ కోసం చికెన్‌ అన్నదే సాధారణంగా మనకు గుర్తుకొచ్చే ఎంపిక. కానీ ఇప్పుడు గ్రిల్డ్ చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ప్రత్యామ్నాయాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎండు చేపలు (Dry Fish) వాటిలో ముందుంటాయి. తాజా గణాంకాల ప్రకారం, 100 గ్రాముల ఎండు చేపల్లో సుమారు 60 గ్రాముల ప్రోటీన్ లభిస్తోంది. ఇది చికెన్‌లో లభించే ప్రోటీన్‌ కంటే రెట్టింపు కన్నా ఎక్కువ. అంతేకాదు, పర్మేసన్ చీజ్ (Parmesan Cheese), ట్యూనా చేపలు (Tuna Fish) వంటి…

Read More
అత్తాపూర్‌లో యువకుడి జేబులో ఫోన్ పేలుడు

అత్తాపూర్‌లో యువకుడి జేబులో ఫోన్ పేలుడు

అత్తాపూర్‌లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఆకస్మికంగా పేలింది. ఈ ఘటనలో అతని తొడకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రాయచోటి మరియు ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం కలవరపరిచే విషయం. నిపుణుల కథనం ప్రకారం, ఓవర్‌హీటింగ్‌ (Overheating) కారణంగానే ఈ తరహా ఫోన్ పేలుళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. మొబైల్ ఫోన్‌లను చార్జింగ్‌లో ఉంచి వాడకూడదని, వేడిచేసే ప్రదేశాల్లో ఉంచరాదని,…

Read More
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందన

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందన

-మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆసుపత్రిలో చేరారని తెలిపారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయులకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్టు చెప్పారు. ఎలాంటి సమస్యలు లేవని, వైటల్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ క్షేమ సమాచారం గురించి ఆరా తీస్తున్నఅందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Read More

కొత్త పథకాలపై దిశా నిర్దేశం

మరో అక్షరం అదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన,రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పై గురించి సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ గజానంద్, ఎంపీడీవో చంద్రశేఖర్, మండల తాసిల్దార్ రాజమోహన్, ఎంపీవో వినోద్ , పంచాది కార్యదర్శులు ఏ ఈ ఓ లు , తదితరులు పాల్గొన్నారు,

Read More