TDP leader Nallari Kishore Kumar Reddy pushes for JNTU Kalikiri’s university status, bringing it to CM Chandrababu’s attention.

కలికిరి జేఎన్టీయూ యూనివర్సిటీకి టీడీపీ కృషి!

కలికిరిలోని జేఎన్టీయూ కళాశాల యూనివర్సిటీగా మారేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు అవకాశం రావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు టీడీపీ నేత, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం జేఎన్టీయూ కళాశాల ఆధ్యాపకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన అన్న, అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్…

Read More
A masked thief snatched an elderly woman's gold chain in Madanapalle. Police are investigating the case.

మదనపల్లెలో వృద్ధురాలిపై దొంగదొరతనం, బంగారు గొలుసు అపహరణ

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం, దేవళంవీధిలో సోమవారం మధ్యాహ్నం ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి గుర్తు తెలియని యువకుడు చొరబడి బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు రాజమ్మ (70) పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు ముఖానికి క్యాప్, గ్లౌజులు ధరించి ఉన్నట్లు తెలిపింది. దొంగ తనకు హెచ్చరికలు ఇచ్చి మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు (రూ.2 లక్షల విలువైన) లాక్కెళ్లాడని వాపోయింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించారు….

Read More
RTC conductor assaulted over ticket change issue in Nandalur. Police register case. Employee unions condemn the attack.

నందలూరులో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి ఘటన కలకలం

నందలూరు బస్టాండ్‌లో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 16వ తేదీన కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న బస్సులో, ఇద్దరు ముస్లిం మహిళలు, ఒక చిన్నారి ప్రయాణించారు. వారు టికెట్‌కు రూ. 500 ఇచ్చినా చిల్లర కోసం ఆలస్యం అవుతుందని కండక్టర్ పేర్కొన్నాడు. అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళలు బంధువులను ఫోన్ ద్వారా పిలిపించి, బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడికి ప్రేరేపించారని సమాచారం. బస్సు నందలూరులో ఆగగానే మహిళల బంధువులు కండక్టర్‌పై…

Read More
Villagers protest against YSRCP leader Anand Reddy's land grab, urging the government to restore their land.

రాచంవాండ్లపల్లి భూవివాదంలో గ్రామస్తుల ఆవేదన

అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లి గ్రామస్తులు గత 60-70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి కోసం పోరాటం చేస్తున్నారు. సర్వే నంబర్లు 1750 నుండి 1754 వరకు ఉన్న భూమిని వైసీపీ నేత యర్రపరెడ్డి నల్ల ఆనంద్ రెడ్డి, అతని కుమారుడు ఆరం రెడ్డి అక్రమంగా డికేటి పట్టాలు పొందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో అక్రమంగా పట్టాలు చేయించుకుని, మామిడి చెట్లు నాటుకుంటూ భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఈ భూవివాదంలో గ్రామస్థులపై దౌర్జన్యానికి పాల్పడటమే…

Read More
Villagers protest in Tamballapalli over Naveen Kumar’s suspicious death. Family alleges wrongful blame in Kisan Mart auditing issue.

తంబళ్లపల్లి యువకుడి మృతిపై గ్రామస్థుల ఆందోళన

తంబళ్లపల్లి మండలంలోని మూడు రోడ్ల కూడలిలో చెట్లవారిపల్లి గ్రామస్తులు, నవీన్ కుమార్ (24) మృతిపై దర్ణా చేపట్టారు. పుడమి కిసాన్ మార్ట్‌లో అకౌంటెంట్‌గా పని చేసిన నవీన్ కుమార్, 23 లక్షల లెక్కల తేడా వచ్చిందంటూ యాజమాన్యం అనవసరంగా తనపై నిందలు మోపిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి నవీన్ కుమార్ దుకాణం తెరిచి, వెనుక మెట్ల వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తంబళ్లపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పంచనామ…

Read More
Over 600 police personnel have been transferred in Chittoor & Annamayya districts as part of disciplinary measures.

పోలీస్ శాఖలో భారీ మార్పులు – చిత్తూరు, అన్నమయ్యలో బదిలీలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీస్ సిబ్బందిని మారుస్తూ డీజీపీ గుప్తా నిర్ణయం తీసుకోగా, తాజాగా అన్నమయ్య జిల్లాలో మరో 364 మంది బదిలీ అయ్యారు. వీరిలో 41 మంది ఏఎస్సైలు, 123 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ బదిలీలకు ప్రధాన కారణంగా, కొంతమంది పోలీసులు ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు…

Read More
Husband arrested for killing his wife and faking suicide, as per Madanapalle DSP. Investigation confirmed the crime.

భార్య హత్య కేసు – భర్త అరెస్ట్ చేసిన మదనపల్లి డీఎస్పీ

అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలంలో భార్య హత్య కేసులో భర్తను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నిందితుడు కుమార్ లామిని (24) కర్ణాటక రాష్ట్రం, బెలగాం జిల్లా, బాటకుర్తి తండాకు చెందిన వ్యక్తి. అతను తన భార్య సంగీత (25)తో కలిసి గుర్రంకొండ మండలంలోని మర్రిపాడులో స్థిరపడి, రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కుమార్ మధ్యానికి బానిసై తరచూ తన భార్యను వేధించేవాడు. పిల్లలు పుట్టలేదని ఆమెను…

Read More