కోడూరు-ముప్పవరం కారిడార్ పనులు వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి – సీఎం చంద్రబాబు
AP CM Chandrababu: ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. “బెంగళూరు-కడప-విజయవాడ కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్”(Bengaluru-Kadapa-Vijayawada corridor) పనులు వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలని, దాంతో అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించాలనీ ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్నవి, డీపీఆర్ దశలో ఉన్నవి కలిపి “రూ.1.40 లక్షల కోట్ల” ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని రెండు లైన్ ఎన్హెచ్లను వాహన రద్దీ ఆధారంగా “4-6 లైన్లు(4-6…
