Tamil Nadu Governor RN Ravi leaves the Assembly amid National Anthem controversy

Tamil Nadu Assembly: జాతీయ గీతం ఆలపించలేదని అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్

Tamil Nadu Assembly: తమిళనాడు శాసనసభలో గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవి(RN Ravi) వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభమవగా, గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. తమిళ తల్లి ప్రార్థనా గీతం అనంతరం జాతీయ గీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు అంగీకరించకపోవడంతో ఆయన వేదికను విడిచిపెట్టినట్లు సమాచారం. ALSO READ:India Economy Growth: 2028 నాటికి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా…

Read More
Heavy traffic seen on Vijayawada–Hyderabad highway after Sankranti holidays

Vijayawada-Hyderabad Highway Traffic | కిక్కిరిసిన విజయవాడ–హైదరాబాద్ రోడ్

Vijayawada-Hyderabad: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ నెలకొంది. ముఖ్యంగా చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ ప్రాంతాల్లో వాహనాలు బారులుగా నిలిచాయి. ALSO READ:United Airlines | ల్యాండింగ్ సమయంలో ఊడిన టైర్…తప్పిన ప్రమాదం ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల కదలిక నెమ్మదిగా సాగుతోంది. దీంతో ప్రయాణికులు ఆలస్యానికి గురవుతున్నారు. ట్రాఫిక్‌ను…

Read More
united airlines flight wheel detached during landing in orlando

United Airlines | ల్యాండింగ్ సమయంలో ఊడిన టైర్…తప్పిన ప్రమాదం

United Airlines: అమెరికాలో ఓ భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం(Orlando International Airport)లో ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండింగ్ సమయంలో విమానానికి సంబంధించిన ముందు చక్రం ఊడిపోయి రన్‌వేపై పడిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 206 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం ఓర్లాండో చేరుకునే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ALSO…

Read More
gautam gambhir facing criticism after india series loss

India vs new zealand series: గంభీర్ కోచింగ్‌పై ట్రోలింగ్.. తప్పించాలన్న డిమాండ్లు

 india vs new zealand series: ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli)…

Read More
pakistan supporting bangladesh in t20 world cup 2026 issue

టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాకు పాకిస్తాన్ మద్దతు?.. తప్పుకుంటామంటూ పీసీబీ బెదిరింపులు 

T20 World Cup 2026: 2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వివాదాస్పద వ్యాఖ్యలు  చేసింది. భారత్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే, పాకిస్తాన్ కూడా తప్పుకుంటుంది అని అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) పూర్తి మద్దతు ఇస్తున్నట్లు పీసీబీ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో జరిగే మ్యాచ్‌లపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, పాకిస్తాన్ ఈ వ్యవహారంలో…

Read More
jee main 2026 admit card download online

JEE Main Admit Card 2026 Released: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 హాల్‌టికెట్లు విడుదల

JEE Main 2026 Update: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (JEE Main 2026) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరగనున్నాయి. అలాగే పేపర్‌-2 పరీక్షను జనవరి 29న నిర్వహించనున్నారు. ప్రస్తుతం తొలి నాలుగు…

Read More
mauni amavasya significance

మౌని అమావాస్యకు ఆ పేరు ఎలా వచ్చింది?..పేరు వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా ?  

Mauni Amavasya : పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. ఇది ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి అమావాస్య కావడం విశేషం. ఈ రోజున సాధువులు, ఉపాసకులు, యోగులు మౌనవ్రతాన్ని పాటిస్తూ సాధన చేస్తారు. ఉత్తర దేశంలో మౌనవ్రతానికి ఉన్న ప్రాధాన్యం కారణంగా ఈ అమావాస్యకు ‘మౌని’ అనే పేరు స్థిరపడింది. తపస్సిద్ధిని పొందినవారిని మౌని అని పిలుస్తారు. ఈ రోజున సముద్ర స్నానం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. త్రివేణి సంగమం, గోదావరి వంటి జీవనదుల్లో…

Read More