Election counting arrangements at Jubilee Hills, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | Jubilee Hills By-election Counting Ready

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ఓట్ల లెక్కింపు పనులు పూర్తిగా సిద్ధమయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. నవంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటలకు యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్(election counting) ప్రారంభమవుతుందని తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుందని చెప్పారు. ఈసారి నోటా సహా 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, ఎన్నికల సంఘం అనుమతితో 42…

Read More
World’s second largest cargo plane at Shamshabad Airport

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెండో అతిపెద్ద కార్గో విమానం | Shamshabad Airport cargo plane

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(RGI Airport)లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ కావడం సంచలనంగా మారింది. ఈ భారీ విమానం మధ్యాహ్నం విమానాశ్రయ రన్‌వేపై దిగింది. దాదాపు 73 మీటర్ల పొడవు, 79 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన ఈ విమానం అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడింది. ఇందులో సుమారు 140 టన్నుల వరకు సరుకు రవాణా సామర్థ్యం ఉంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రయాణికులు, విమాన సిబ్బంది, మరియు విమానయాన అభిమానులు ఎయిర్‌పోర్ట్‌లోకి చేరుకున్నారు….

Read More
AP CM Chandrababu Naidu says he promoted Hyderabad Biryani globally

Hyderabad Biryani | హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రపంచానికి పరిచయం చేశా

హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రపంచానికి పరిచయం చేశా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బిర్యానీని(Hyderabad Biryani) ప్రపంచ వ్యాప్తంగా నేనే ప్రమోట్ చేశానని ఆయన పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు పాతబస్తీలో షాపింగ్ చేయడానికి ముత్యాల వాణిజ్యాన్ని కూడా నేనే ప్రోత్సహించానని చెప్పారు. తన పాలనలో హైదరాబాదులో ముస్లింలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులయ్యారని గర్వంగా పేర్కొన్నారు. అంతేకాదు, ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కూడా తన దూరదృష్టితోనే…

Read More
Naidupeta road accident with two bikes collided near Avani Apartments

Naidupeta bike accident:బైకులు ఢీకొని ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు!

నాయుడుపేట:-రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలైన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట(Naidupeta bike accident) శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లోని అవని అపార్ట్మెంట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ALSO READ:పేలుడు తర్వాత అదృశ్యమైన మరో కశ్మీరీ డాక్టర్ | Kashmiri doctor missing after Delhi blast అవని అపార్ట్మెంట్ ఎదురుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న ఒక వ్యక్తి చూసుకోకుండా మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతున్న…

Read More
Jubilee Hills by-election voters face money recovery pressure from party leaders in Hyderabad

Jubilee Hills by-election:ఓటేయని వారిపై ఒత్తిడి.. జూబ్లీహిల్స్‌లో నేతల వసూళ్ల రాజకీయాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)లో ఓటర్లకు ఇచ్చిన డబ్బు ఇప్పుడు వివాదంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు ఓటర్లకు విచ్చలవిడిగా నగదు పంచిపెట్టగా, ఇప్పుడు ఓటు వేయని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. స్థానిక నేతలు బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో తిరుగుతూ, డబ్బు తీసుకుని ఓటేయని వారిని నిలదీస్తున్నారు(Jubilee Hills by-election money recovery). ఏజెంట్ల లిస్టులతో పోల్చి చూసి, ఓటు వేయని వారిని గుర్తించి డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎస్పీఆర్‌ హిల్స్‌లో ఒక…

Read More
Donald Trump announces new H-1B visa policy focusing on American workforce training

H-1B Visa:హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం 

అమెరికాలో H-1B Visa విధానంపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక సంచలన తీసుకుంది. ఇకపై విదేశీ నిపుణులు అమెరికాలో దీర్ఘకాలికంగా పనిచేయడం కాదు, స్థానిక అమెరికన్ కార్మికులకు అత్యున్నత నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ వీసాలు ఇవ్వనున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. వలస విధానాలపై కఠినంగా వ్యవహరించే ట్రంప్, ఇప్పుడు తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు “నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్”(Knowledge Transfer) రూపంలో ఈ కొత్త దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు….

Read More
Pakistan Army providing security to Sri Lanka cricket team in Rawalpindi

Pak Sri Lanka Cricket Security:పాకిస్థాన్‌లో ఉగ్ర కలకలం..శ్రీలంక జట్టుకు అత్యున్నత భద్రత

Army Security:పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఉగ్రదాడుల భయంతో భద్రతను గణనీయంగా పెంచారు(Pak Sri Lanka Cricket Security). దేశంలో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లు నియమించబడ్డారు. పీసీబీ ఛైర్మన్ మరియు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా శ్రీలంక(SRI LANKA) జట్టును కలసి “మీ భద్రత మా బాధ్యత. అన్ని జాగ్రత్తలు…

Read More