In Parvathipuram, Father Thomas Reddy distributed essential items and financial aid to 40 impoverished individuals through the Vincent de Paul organization.

విన్సెంట్ డి పాల్ సేవా కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బెలగాం చర్చ్ వీధిలో ఉన్న పునీత కార్మిక జోజప్ప దేవాలయంలో విన్సెంట్ డి పాల్ యువత, స్త్రీలు, పురుషుల విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ థామస్ రెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు మరియు కొంత ఆర్థిక సాయం అందించారు. పార్వతీపురం విచారణ పరిధిలో 40 మంది పేదలకు ఈ నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫాదర్ థామస్ రెడ్డి మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలు…

Read More
A meeting for teachers' MLC elections was held in Vizianagaram under the leadership of ex-MLC Gade Srinivasa Rao, emphasizing teacher representation and responsibilities.

విజయనగరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సమావేశం

విజయనగరం టౌన్ లోని బాలాజీ కళ్యాణమండపంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ప్రభుత్వం ప్రకటించడంతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, ఆయన ఆరు జిల్లాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే తెలియజేయాలనే బాధ్యత ఉందని తెలిపారు. గాదె శ్రీనివాస రావు గత మూడుసార్లుగా ఎమ్మెల్సీగా గెలిచినందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. 2025లో మరోసారి తనకు మద్దతు అందించాలని, ఉపాధ్యాయుల…

Read More
A Goju-Ryu Karate training camp was held in Parvathipuram under the guidance of Chief Instructor L. Nageswara Rao, emphasizing self-defense and health benefits, attended by local dignitaries.

పార్వతీపురంలో కరాటే శిక్షణ క్యాంప్

ఆదివారం, పార్వతీపురం మన్యం జిల్లాలో గోజో-ర్యూ కరాటే ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ కు ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ సిహాన్ ఎల్ నాగేశ్వర్ రావు నేతృత్వం వహించారు. పార్వతీపురం జిల్లా గోజో-ర్యో కరాటే అసోసియేషన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సామల ప్రభాకర్ జపాన్ బ్లాక్ బెల్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్వతీపురం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ మ.గోవింద్ గారు హాజరయ్యారు. శ్రీజన్ గ్లోబల్ స్కూల్ డీన్ యు. శ్రీను…

Read More
Vishwa Hindu Parishad leaders protested in Panyakaravupeta, demanding immediate action against those responsible for the alleged impurity in the Tirumala laddu preparation, emphasizing the need to protect Hindu sentiments.

తిరుమల లడ్డు ఘటనపై బహిరంగ నిరసన

తిరుమల తిరుపతిలో లడ్డు ప్రసాదం తయారీలో అపవిత్రత ఏర్పడిందని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను గుర్తించి, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాయకరావుపేట నియోహాకవర్గం నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషద్ అధ్యక్షుడు రామాల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాండురంగ స్వామి ఆలయం నుండి ఈ బారీ నిరసన కార్యక్రమం చేపట్టారు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట…

Read More
In Nizamabad, the Ekalavya Jayanti was celebrated with pride by community members, highlighting the need for better recognition and employment opportunities for Ekalavya.

ఏకలవ్యుడి జయంతి సందర్భంగా సంఘం అభ్యుదయం

నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకుని మండల ఏకలవ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి కుల జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ, మా కుల దైవమైన ఏకలవ్యుడి జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. అయితే, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మా కులాన్ని చిన్న చూపే చూస్తున్నాయని వారు చెప్పారు. ఈ విధంగా, మా ఏకలవ్యులకు ఉపాధి లేకుండా పోతున్న పరిస్థితిని…

Read More
At Sri Saraswati International School, the World Heart Day was celebrated, emphasizing the importance of heart health and lifestyle choices for students and their families.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రం శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు ఉదయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటామన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకోవాలని ఆయన తెలిపారు. గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ ఉద్దేశం అని…

Read More
MLA Sudheer Reddy addressed concerns over Hydra demolitions in Elbinagar, assuring residents that the government will ensure no harm comes to them and promising to move forward collectively.

హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభిప్రాయాలు

ఖబడ్దార్ HYDRA నా నియోజకవర్గంలో ఏ ఒక్క బుల్డోజర్ యైన ముందుగా నన్ను దాటి ముందుకు వెళ్లాలి అని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలలో భాగంగా ఇటీవల అధికారులు పలు కాలనీలలో మార్కింగ్లు చేసిన నేపథ్యంలో చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు అందరు ధైర్యంగా ఉండాలని కోరారు. అధికారులు ఎలాంటి మార్కింగులు వేసినా, మీకు ఎలాంటి నష్టం జరగనివ్వమని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక…

Read More