The Dussehra festivities in Proddatur, renowned as the second Mysore, commenced grandly with cultural programs and traditional rituals, captivating the local community.

ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల వైభవం

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు రెండవ మైసూర్ గా పేరుపొందిన ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నుంచి 102 మంది సుహాసినిలు కలశాలతో శ్రీ అగస్టేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి వేద పఠనంతో నవంగా తీర్థమును కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకొచ్చారుv పూణే , హర్యానా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన డప్పు, వాయిద్యాలు ప్రజలను అలరించాయి ప్రజలు దసరా…

Read More
The North Andhra People's Organization demands the central government to withdraw the privatization of the Visakh Steel Plant, ensuring job security and adequate funding for operations.

విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసన

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణను కేంద్రం భేషత్తుగా విరమించుకోవాలి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించాలి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ ను సొంత గనులు కేటాయించాలి స్టీల్ ప్లాంట్ కు 10,000 కోట్ల రూపాయలు నిధులు వెంటనే వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవి విరమణ పథకాన్ని విరమించుకోవాలి స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్యోగులను ఇతర ప్లాంట్ కు బదిలీ చేయడాన్ని…

Read More
Volunteers from ward and village secretariats in Badvel constituency appeal to the commissioner for release of their pending salaries and job security.

బద్వేల్ వాలంటీర్ల జీతాల బకాయిలపై ఆందోళన

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ వాలంటీర్లు గత ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. వారు బద్వేల్ కమిషనర్‌కు మరియు టిడిపి సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డికి అర్జీ సమర్పించారు. వాలంటీర్లు తమ జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే నిరసనలకు సిద్ధమని చెప్పారు. ఏపీ ప్రజా వాలంటరీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ, పాత ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను…

Read More
Sri Devi Sharannavaratri Mahotsavams at Sri Durga Malleswara Temple will begin with Kalasha Sthapana on 3rd October 2024, with extensive preparations in place.

శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు – వైభవంగా ప్రారంభం

శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 3, 2024 ఉదయం 9:18 గంటలకు కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి తెలిపారు. నవరాత్రి ఏర్పాట్లను సుధారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈవో సాంబశివరావు ప్రకటన ప్రకారం, అమ్మవారి చీరల వేలం పాటలో ప్రగాఢ సత్తిబాబు రూ. 1,80,000కు దక్కించుకున్నాడు. మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నవరాత్రి…

Read More
An awareness session on safety gear was conducted for mining workers in Dilawarpur, Nirmal district. The session covered six types of safety kits to protect workers from accidents.

గీత కార్మికులకు కటమైయా రక్షణ కవచం అవగాహన

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలవార్ పూర్ గ్రామంలో గీత కార్మికులకు BC వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో కటమైయా రక్షణ కవచం పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి ఈ రక్షణ కవచం గురించి సమాచారాన్ని అందించారు. తరతరాల నుండి ప్రమాదాల బారిన పడి గీత కార్మికులు అనేక మానవ హాని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ప్రమాదాల నుండి కాపాడుకోవడం చాలా అవసరం అవుతుంది. అందుకే, ప్రత్యేకంగా రూపొందించిన 6 రకాల…

Read More
A private bus overturned near Yashwanthpur on Warangal highway due to a tire burst, injuring two seriously and 23 others with minor injuries.

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – బస్సు బోల్తా

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు టైరు పేలి, బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు మరియు స్వల్ప గాయాలతో ప్రయాణికులు క్షతగాత్రులుగా మారారు. బెంగళూరు నుండి వరంగల్ కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైరు పేలడంతో కంట్రోల్ కోల్పోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు తగలగా, 23 మందికి స్వల్ప గాయాలు తగిలాయి. క్షతగాత్రులను వెంటనే…

Read More
A Joint Parliamentary Committee meeting at Taj Krishna, Hyderabad, discussed amendments to the Wakf Board Bill, considering opinions from over 35 organizations.

వక్ఫ్ బోర్డు సవరణలపై ముగిసిన జాయింట్ పార్లమెంటరీ సమావేశం

హైదరాబాద్ తాజ్ కృష్ణలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ వక్ఫ్ భూ వివాదాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో వక్ఫ్ వివాదాలు మరియు ప్రస్తుత పరిస్థితులపై సుమారు 35 ఆర్గనైజేషన్ల ప్రతినిధులు అభిప్రాయాలను JPC ముందు పంచుకున్నారు. JPC ప్రతీ ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. బోడుప్పల్, గుట్టల బేగంపేట్, కొందుర్గ్, గజ్వెల్, మరియు మహబూబ్ నగర్ వక్ఫ్ భూ బాధితులు తమ సమస్యలను…

Read More