ED officials conducting raids in Uttar Pradesh cough syrup case

Uttar Pradesh Cough Syrup | దగ్గు సిరప్ అక్రమ రాకెట్‌పై ఈడీ దాడులు..పరారీలో ప్రధాన నిందితుడు 

Cough Syrup: ఉత్తర్‌ప్రదేశ్‌లో కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాల కేసులో దర్యాప్తు వేగవంతం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హై-లెవల్ SIT నివేదిక తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం ఉదయం నుంచి వరుస దాడులు నిర్వహించింది. ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ పరారీలో ఉండగా, అతను దుబాయ్‌లో తలదాచుకున్నాడు అనే  అనుమానం వ్యక్తమవుతోంది….

Read More
Illegal clinic in Barabanki sealed after YouTube-based surgery death

ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన | YouTube చూసి ఆపరేషన్… మహిళ మృతి 

Uttar pradesh youtube operation: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన. యూట్యూబ్‌ వీడియో చూసి ఒక మహిళకు శస్త్రచికిత్స చేసిన నాన్-లైసెన్స్ క్లినిక్‌ ఆపరేటర్‌ ఆమెను చంపేశాడు. బారాబంకీ జిల్లా కోఠి ప్రాంతంలోని శ్రీ దామోదర్ క్లినిక్‌లో ఈ ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఎలాంటి వైద్య అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్న జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, తన మేనల్లుడు వివేక్ కుమార్‌తో కలిసి యూట్యూబ్‌ ట్యుటోరియల్ చూసి మహిళకు ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స సమయంలో తీవ్ర…

Read More
Prime Minister Narendra Modi to hoist the ceremonial saffron flag atop the Ayodhya Ram Temple

Ayodhya Temple: అయోధ్య రామ మందిరంలో చారిత్రక ఘట్టం…మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో నేడు ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది. లంబకోణ త్రిభుజాకారంలో ఉన్న ఈ పవిత్ర ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో రూపుదిద్దుకుంది. ఇందులో సూర్య చిహ్నం, ఓం ప్రతీక, దేవ కాంచనం వృక్షాన్ని ప్రతిబింబించే…

Read More
Ujjwal Rana student burns himself after being denied exam in Muzaffarnagar college

ఫీజు బకాయి వివాదం – పోలీసుల వేధింపులతో విద్యార్థి నిప్పంటించుకుని మృతి

 ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. బీఏ రెండో సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల ఉజ్వల్ రాణాకు కాలేజీ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో పరీక్ష రాయనివ్వలేదు. దీనిపై విద్యార్థి నిరసన తెలిపాడు. అయితే, కాలేజీ యాజమాన్యం పోలీసులు రప్పించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పోలీసులు తనను వేధించారని భావించిన ఉజ్వల్ తీవ్ర ఆవేశంతో తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 70 శాతం కాలిన గాయాలతో ఉజ్వల్‌ను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి…

Read More
ఉత్తరప్రదేశ్ రైలు ప్రమాదం మిర్జాపూర్‌లో – ఆరుగురు మహిళలు మృతిచెందిన దృశ్యం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం..ఆరుగురు మహిళల దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రైలుప్రమాదం జరిగింది. రైల్వే పట్టాలు దాటుతున్న యాత్రికులను హౌరా–కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఆరుగురు మహిళలు దుర్మరణం చెందారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి యాత్రికులు చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం, యాత్రికులు చోపాన్–ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లో చునార్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ప్లాట్‌ఫాం వైపు కాకుండా రైలు పట్టాలపై దిగారు. ఎదురుగా ఉన్న…

Read More

1980 ఒలింపిక్స్ స్వర్ణపతకం సభ్యుడి ఇంటి భాగం రోడ్డు విస్తరణలో కూల్చివేత: రాజకీయ దుమారం వారణాసిలో

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో రోడ్డు విస్తరణ పనుల భాగంగా 1980 ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకం సాధించిన జట్టులో సభ్యుడు, హాకీ మాజీ ఆటగాడు మహమ్మద్ షాహిద్ పూర్వీకుల ఇంటి కొంత భాగాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేయడంతో ప్రాంతీయ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనపై స్థానిక రాజకీయాలు తీవ్ర స్పందనలు వ్యక్తం చేశాయి. మహమ్మద్ షాహిద్ 2016లో కన్నుమూశారు. వారి పూర్వీకుల ఇల్లు వారణాసిలోని కచేరీ-సంధహా మార్గంలో ఉంది. రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆ ఇంటి…

Read More

బరేలీలో హింసాత్మక నిరసనలు – తౌకీర్ రజా అదుపులో, 1700 మందిపై కేసులు నమోదు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణం నిన్న తీవ్ర ఉద్రిక్తతలకు వేదికైంది. ప్రార్థనల అనంతరం జరిగిన భారీ నిరసన ప్రదర్శన కాసేపట్లోనే హింసాత్మకంగా మారి, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనలో 10 మంది పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం ప్రకారం, స్థానిక మత గురువు, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ (IMC) చీఫ్ తౌకీర్ రజా చేసిన వీడియో పిలుపుతో “ఐ లవ్ మహమ్మద్” ప్రచారానికి మద్దతుగా భారీ ర్యాలీ…

Read More